Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెర్రీకి జోడీగా సమంత.. రంగస్థలం కాంబో రిపీట్

Webdunia
బుధవారం, 12 ఫిబ్రవరి 2020 (12:27 IST)
రంగస్థలం జోడీ మళ్లీ రిపీట్ కానుంది. కొరటాల దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా ఒక భారీ బడ్జెట్ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో చెర్రీకూడా కీలక పాత్రలో కనిపిస్తాడని తెలుస్తోంది. ఈ పాత్ర నిడివి 30 నిమిషాలకు పైగా వుంటుంది. ఆ పాత్రకు హీరోయిన్ కూడా వుందని.. ఆమె ఎవరో కాదు సమంత అని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది.
 
'రంగస్థలం' సినిమాతో చరణ్ - సమంత జంటకు మంచి క్రేజ్ పెరిగింది. అభిమానులంతా ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అదుర్స్ అనేశారు. అందుకే మెగాస్టార్ తాజా సినిమాలోనూ చెర్రీగా జోడీగా సమంతను ఎంచుకోవాలని కొరటాల భావిస్తున్నారట. ఇక చిరంజీవి సరసన నాయికగా త్రిష కనిపించనున్న సంగతి తెలిసిందే. త్వరలో మొదలయ్యే రాజమండ్రి షెడ్యూల్లో త్రిష జాయిన్ కానున్నారు. ఆగస్టులో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pahalgam: పహల్గమ్‌ బాధితులకు పూర్తిగా ఉచిత వైద్య చికిత్స: ముకేష్ అంబానీ

మేమేం తక్కువ తినలేదంటున్న పాకిస్థాన్ : గగనతలం - సరిహద్దులు మూసివేత..

Duvvada Srinivas : నేను ఎప్పుడూ పార్టీకి ద్రోహం చేయలేదు.. లంచాలు తీసుకోలేదు.. జగన్‌కు థ్యాంక్స్

పహల్గాంలో ఉగ్రదాడి.. ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌లోకి కేక్ బాక్స్‌తో వెళ్లిన వ్యక్తి - Video Viral

పహల్గామ్ ఉగ్రదాడి.. చిక్కుల్లో సీమా హైదర్... పాక్‌కు వెళ్లిపోవాల్సిందేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments