Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాలీవుడ్‌ నుంచి కబురందుకున్నారట హీరోయిన్‌ సమంత

Webdunia
శనివారం, 6 ఆగస్టు 2022 (11:33 IST)
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన శాకుంతలం, యశోద చిత్రాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలోని 'ఖుషి' చిత్రంలో నటిస్తున్నారు సమంత.
 
ఈ నేపథ్యంలో సమంత ప్రస్తుతం మలయాళ సినీ ఇండస్ట్రీ నుంచి కబురు అందుకుంది. దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా అభిలాష్‌ జోషి దర్శకత్వంలో 'కింగ్‌ ఆఫ్‌ కోథా' అనే గ్యాంగ్‌స్టర్‌ డ్రామా తెరకెక్కనుంది.
 
ఈ సినిమాలోని హీరోయిన్‌ పాత్రకు చిత్రయూనిట్‌ సమంతను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఓ యాడ్‌లో దుల్కర్, సమంత కలిసి నటించిన సంగతి తెలిసిందే. తాజాగా దుల్కర్‌తో సినిమా వార్త నిజమైతే సమంతకు మలయాళంలో ఇదే తొలి సినిమా అవుతుంది. అలాగే హిందీ, కన్నడంలో కూడా సమంత సినిమాలు చేయలేదు.
 
అయితే బాలీవుడ్‌ హీరోలు అక్షయ్‌ కుమార్, ఆయుష్మాన్‌ ఖురానా, రణ్‌వీర్‌ సింగ్‌లతో సినిమాలు చేసేందుకు సమంత అంగీకరించారనే టాక్‌ వినిపిస్తోంది. ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో పాకిస్థాన్ ఎక్కడెక్కడ దాడులు చేస్తుంది? హైదరాబాద్ - వైజాగ్‌లు ఏ కేటగిరీలో ఉన్నాయి?

రిజర్వేషన్ వ్యవస్థ రైలు కంపార్టుమెంట్‌లా మారిపోయింది : సుప్రీం జడ్జి సూర్యకాంత్

భారతదేశం-పాకిస్తాన్ మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరుగుతుందా?

Jagan Padayatra 2.0 : 2027లో పాదయాత్ర 2.0 చేపడతారు.. గుడివాడ అమర్‌నాథ్

భారత్ దెబ్బకు ఎండిపోతున్న పాక్ నదులు... ఖరీఫ్ సీజన్ నుంచే నీటి కటకటా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments