Webdunia - Bharat's app for daily news and videos

Install App

షబానా ఆజ్మీకి పంది జ్వరం

Webdunia
బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (18:18 IST)
దేశంలోని పలు ప్రాంతాల్లో స్వైన్ ఫ్లూ విస్తరిస్తోంది. ఈ జ్వరం బారినపడిన అనేకమంది మృత్యువాతపడుతున్నారు. తాజాగా, బాలీవుడ్ సీనియర్ నటి షబానా ఆజ్మీ కూడా స్వైన్ ఫ్లూ బారినపడింది. గత కొన్ని రోజులుగా జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్న ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. ఆమెకు వైద్యులు వివిధ రకాల పరీక్షలు చేసి స్వైన్ ఫ్లూ అని నిర్ధారించారు. 
 
ముంబైలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ప్ర‌స్తుతం త‌న ఆరోగ్యం కాస్త మెరుగుప‌డింద‌ని, పూర్తిగా కోలుకున్న త‌ర్వాత వైద్యులు ఆసుప‌త్రి నుండి డిశ్చార్జ్ చేస్తామ‌ని అన్న‌ట్టు ష‌బానా తెలిపారు. 2017లో 'ది బ్లాక్ ప్రిన్స్' అనే చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌కరించింది ష‌బానా. ఆమె ఆరోగ్యం త్వ‌ర‌గా కుదుట‌ప‌డాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments