Webdunia - Bharat's app for daily news and videos

Install App

శిల్ప చౌదరినా మజాకా, క్లబ్బు ప్రారంభోత్సవానికి కాజల్ అగర్వాల్‌ను పిలిచి...

Webdunia
మంగళవారం, 14 డిశెంబరు 2021 (21:39 IST)
శిల్ప కేసులో పోలీసుల విచారణలో మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విఐపిల వద్ద డబ్బులు కొట్టేసి హైఫై లైఫ్ ఎంజాయ్ చేసిందట శిల్ప. దివినోస్ క్లబ్ ప్రారంభోత్సవానికి హీరోయిన్ కాజల్ అగర్వాల్ పిలిచిందట. అంతేకాదు కోట్ల రూపాయల ఖర్చుతో పార్టనర్‌తో కలిసి శిల్ప పార్టీ ఇచ్చిందట. 

 
ఆ పార్టీలో ర్యాంప్ పైన శిల్ప క్యాట్ వాక్ కూడా చేసిందట. కిలాడీ లేడీగా పేరు పొందిన శిల్పలో విభిన్న కోణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కాజల్ అగర్వాల్‌ను పిలిచి కార్యక్రమం నిర్వహించిందట. అంతేకాదు మొత్తం 200 మంది విఐపిల భార్యలను పిలిచిందట.

 
ఇలా ఒక్కొక్కటిగా శిల్ప వ్యవహారం కాస్త బయటకు వస్తుండటంతో ఇప్పుడిదే చర్చనీయాంశంగా మారుతోంది. ఇంకా పోలీసులు శిల్పకు సంబంధించిన వ్యవహారంపై లోతుగా విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్తను ప్రాంక్ చేసిన భారతీయ మహిళ.. రూ.77,143 విలువైన కీచైన్ కొనిందట (వీడియో వైరల్)

ఊబకాయం వద్దు.. జీవనశైలిని మార్చండి.. ఫిట్‌గా వుండండి.. ప్రధాని పిలుపు

బాలికకు మాయమాటలు చెప్పి ప్రత్యేక శిక్షణ పేరుతో అత్యాచారం.. బ్యాడ్మింటన్ కోచ్ అరెస్టు!!

గర్భిణి భార్య కడుపుపై కాలితో ఎగిసితన్ని.. సిమెంట్ ఇటుకతో భర్త దాడి (Video)

ఆహార కల్తీ.. అగ్రస్థానంలో తమిళనాడు... రెెండో స్థానంలో తెలంగాణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments