Webdunia - Bharat's app for daily news and videos

Install App

మలేషియా టూర్‌కు వైరముత్తు కంపెనీగా రమ్మన్నారు : గాయని భువన

Webdunia
మంగళవారం, 23 అక్టోబరు 2018 (15:10 IST)
మీటూ ఉద్యమ ఫలితామని తమిళ సినీ కవి వైరముత్తు బండారం బయటపడుతోంది. నిన్నటికి నిన్న వైరముత్తుపై గాయని చిన్మయి శ్రీపాద లైంగిక ఆరోపణలు చేసింది. ఇవి కోలీవుడ్‌లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరో గాయని భువన శేషన్.. వైరముత్తుపై ఆరోపణలు చేశారు.
 
మలేషియా టూర్‌కు తనకు కంపెనీ ఇవ్వాలని వైరముత్తు అడిగారని, లేదంటే తన కెరీర్‌ని నాశనం చేస్తానని బెదిరించారని ఆమె తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. వైరముత్తుకు వ్యతిరేకంగా గాయని చిన్మయి మొదలుపెట్టిన ఈ ఉద్యమం ద్వారా ఇప్పటికే పదిమందికిపైగా మహిళలు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులను బయటపెట్టిన విషయం తెల్సిందే. 
 
దీంతో వైరముత్తుకు మద్దతు ఇస్తూ వచ్చిన వారంతా ఇపుడు వివాదానికి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. అదేసమయంలో వైరముత్తుపై ప్రతి రోజూ వచ్చే ఆరోపణలు పెరుగుతుండటంతో తమిళ సినీ పరిశ్రమ దిగ్ర్భాంతికి గురవుతోంది. దీనిపై ఎలా స్పందించాలో తెలియక మిన్నకుండిపోతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పట్టువదలని విక్రమార్కుడు తెలుగు కుర్రోడు సాయి చైతన్య : సివిల్స్‌లో 68వ ర్యాంకు

జమ్మూకాశ్మీర్‌లో హై అలెర్ట్ - మళ్లీ దాడులు జరిగే ఛాన్స్... నేడు ఆల్‌ పార్టీ మీటింగ్!

పెళ్లయిన 15 రోజులకే ముగ్గురు పిల్లల తల్లిని రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తి!

పాకిస్థాన్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు : కేంద్రం సంచలన నిర్ణయం!!

Vinay Narwal Last Video: భార్యతో వినయ్ నర్వాల్ చివరి వీడియో- నెట్టింట వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం