Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీరియడ్స్‌ నొప్పి అని చెప్పినా నటించమని అనేవారు: నిత్యా మీనన్ షాకింగ్ కామెంట్స్

ఐవీఆర్
శుక్రవారం, 17 జనవరి 2025 (22:28 IST)
మలయాళ నటి నిత్యా మీనన్ పేరు చెప్పగానే అలా మొదలైంది చిత్రం గుర్తుకు వస్తుంది. ఈ చిత్రంలో ఆమె నటనకు మంచి క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత దక్షిణాది చిత్రాల్లో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకుంది. సన్నాఫ్ సత్యమూర్తి, గీతగోవిందం చిత్రాల్లో నటించిన ఈ భామ ఇటీవల ఓ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేసింది.
 
సినీ ఇండస్ట్రీలో మహిళలు పడే ఇబ్బందులను కొందరు పట్టించుకోరని అంది. కొంతమంది దర్శకనిర్మాతలు తను పీరియడ్స్ నొప్పితో బాధపడుతున్నానని చెప్పినా... ఇతర నటీనటుల కాల్షీట్లు వేస్టవుతాయనీ, అందువల్ల ఎలాగోలా నటించమని ఒత్తిడి చేస్తారంటూ చెప్పుకొచ్చింది. ఐతే కొంతమంది దర్శకనిర్మాతలు మాత్రం మహిళలకు సంబంధించిన సమస్యలు చెప్పగానే వెంటనే షెడ్యూల్ క్యాన్సిల్ చేసి తారల కష్టాలను పట్టించుకుంటారంటూ వెల్లడించింది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మేమేం తక్కువ తినలేదంటున్న పాకిస్థాన్ : గగనతలం - సరిహద్దులు మూసివేత..

Duvvada Srinivas : నేను ఎప్పుడూ పార్టీకి ద్రోహం చేయలేదు.. లంచాలు తీసుకోలేదు.. జగన్‌కు థ్యాంక్స్

పహల్గాంలో ఉగ్రదాడి.. ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌లోకి కేక్ బాక్స్‌తో వెళ్లిన వ్యక్తి - Video Viral

పహల్గామ్ ఉగ్రదాడి.. చిక్కుల్లో సీమా హైదర్... పాక్‌కు వెళ్లిపోవాల్సిందేనా?

కాశ్మీర్ నుంచి 6 గంటల్లో 3337 మంది వెళ్లిపోయారు : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments