Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈవెంట్‌ను మోసం చేసిన రజినీకాంత్ హీరోయిన్

Webdunia
సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (09:59 IST)
బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హాపై ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ ఈవెంట్ ఆర్గనైజర్‌ను మోసం చేసినందుకుగాను ఈ కేసు నమోదైంది. ఈ మోసం కేసులో సోనాక్షితో సహా మరో ఐదుగురు ఉన్నారు. 
 
యూపీలోని కాట్‌ఘర్ పోలీస్ స్టేషన్‌లో ప్రమోద్ శర్మ అనే వ్యక్తి గత యేడాది నవంబరు నెలలో ఫిర్యాదు చేశారు. అందులో ఢిల్లీలో జరిగిన ఓ బహమతుల కార్యక్రమానికి సోనాక్షిసిన్హాను ఆహ్వానించామని, ఇందుకు ఓ కంపెనీకి రూ.34 లక్షలు అందజేశానని పేర్కొన్నారు. 
 
కానీ, ఆమె తమ కార్యక్రమానికి రాకపోగా, తీసుకున్న డబ్బును కూడా తిరిగి చెల్లించలేదని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో సోనాక్షిసిన్హా సహా ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, సోనాక్షి సిన్హా గతంలో రజినీకాంత్ సరసన లింగా చిత్రంలో నటించిన విషయం తెల్సిందే. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

India: పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష-పరోక్ష దిగుమతులను నిషేధించిన భారత్

Sharmila: రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల భారంతో ఉంది-వైఎస్ షర్మిల

థూ.. ఏజెంట్ దూషించి ఇజ్జత్ తీశాడు .. ట్రాక్టర్‌కు నిప్పు పెట్టిన రైతు (Video)

Jagan: రోమ్ తగలబడుతుంటే ఏపీ సర్కారు నీరో చక్రవర్తిలాగా ప్రవర్తిస్తోంది-జగన్ ఎద్దేవా

Alekhya Reddy: కల్వకుంట్ల కవితతో అలేఖ్య రెడ్డి స్నేహం.. భావోద్వేగ పోస్టు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments