Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫుట్‌బోర్డు ప్రయాణం సినిమాల్లో ఎంటర్‌టైన్మెంట్‌.. నిజ జీవితంలో కాదు..

Webdunia
గురువారం, 15 డిశెంబరు 2022 (18:35 IST)
బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ఒక రైల్లో ఫుట్‌బోర్డులో కూర్చొని ప్రయాణం చేస్తున్న వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు పలువురు పలు విధాలుగా కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియోపై మహారాష్ట్ర పోలీసులు కూడా స్పందించారు. 'సోనూ సూద్ ఫుట్ బోర్డులో కూర్చొని ప్రయాణించడం సినిమాల్లో అయితే ఎంటర్‌టైన్మెంట్‌గా ఉంటుంది. నిజ జీవితంలో కాదు' అంటూ వ్యాఖ్యానించారు. 
 
కాగా, వేగంగా వెళుతున్న ఒక రైలు ప్రవేశద్వారంలో సోనూ సూద్ కూర్చొని ప్రయాణం చేస్తున్నారు. ఈ వీడియోపై కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి వీడియోలు ప్రమోట్ చేయడం సరికాదని హితవు పలుకుతున్నారు. కరోనా కష్టకాలంలో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన మీరు ఇలా చేయొద్దంటూ కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Beer : రూ.10వేల కోసం ప్రాణం పోయింది- ఏడాది క్రితమే పెళ్లి.. 8 రోజుల బిడ్డ కూడా?

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments