Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైబర్ క్రైమ్ బాధితురాలిగా మారిన ఐశ్వర్య రాజేష్

Webdunia
శనివారం, 25 మార్చి 2023 (17:14 IST)
ప్రముఖ నటి ఐశ్వర్య రాజేష్ కూడా సైబర్ క్రైమ్ బాధితురాలిగా మారింది. ఐశ్వర్య రాజేష్ మేనేజర్ ఆమె ట్విట్టర్ ఖాతా హ్యాక్ చేయబడిందని అధికారికంగా ధృవీకరించారు. 
 
నటి ఐశ్వర్య రాజేష్ ట్విట్టర్ ఖాతా హ్యాక్ చేయబడింది. కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇది త్వరలో పరిష్కరించబడుతుంది. అప్పటివరకు, అభిమానులు, అనుచరులు ఆమె ఖాతా నుండి చేసిన ఏవైనా ట్వీట్లు వచ్చాయంటే పట్టించుకోవద్దని అభ్యర్థించారు. 
 
ఐశ్వర్య రాజేష్ మరో ట్వీట్ కూడా నమోదైంది. ఈ ట్వీట్‌ ద్వారా ఎలెన్ మస్క్‌ను ట్యాగ్ చేశారు. ఇందులో నటి తరుపున ఆమె ట్విట్టర్ ఖాతాను రికవరీ చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

India: పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష-పరోక్ష దిగుమతులను నిషేధించిన భారత్

Sharmila: రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల భారంతో ఉంది-వైఎస్ షర్మిల

థూ.. ఏజెంట్ దూషించి ఇజ్జత్ తీశాడు .. ట్రాక్టర్‌కు నిప్పు పెట్టిన రైతు (Video)

Jagan: రోమ్ తగలబడుతుంటే ఏపీ సర్కారు నీరో చక్రవర్తిలాగా ప్రవర్తిస్తోంది-జగన్ ఎద్దేవా

Alekhya Reddy: కల్వకుంట్ల కవితతో అలేఖ్య రెడ్డి స్నేహం.. భావోద్వేగ పోస్టు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments