Webdunia - Bharat's app for daily news and videos

Install App

మన్మథుడు సీక్వెల్‌కి అంతా రెడీ... యూరప్‌లోనే...

Webdunia
శుక్రవారం, 25 జనవరి 2019 (11:01 IST)
టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున ప్రస్తుతం మన్మథుడు సీక్వెల్‌కి రెడీ అయిపోతున్నాడు. 2002లో టాలీవుడ్‌లో విడుదలైన మన్మథుడు సినిమా బంపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. నాగ్ కెరీర్‌లోనే ఈ సినిమా చెప్పుకోదగిన సినిమా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ సిద్ధమవుతోంది. మార్చి రెండో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. 
 
యువ నటుడు.. దర్శకుజు రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమా స్క్రిప్ట్ ప్రకారం యూరప్‌లో జరుగనుంది. దీంతో రెండు నెలల పాటు నాగ్ యూరప్‌లో మకాం వేయనున్నారు. 
 
ఫిబ్రవరి మూడో వారంలో ఈ సినిమాను ప్రారంభించి.. రెగ్యులర్ షూటింగ్ మార్చి 2 నుంచి ఆరంభించాలని సినీ యూనిట్ భావిస్తోంది. ఇంకా కథానాయికను ఖరారు చేయలేదు. ఈ సినిమా అక్కినేని అభిమానుల అంచనాలకు ధీటుగా తెరకెక్కుతోందని సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

India: పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష-పరోక్ష దిగుమతులను నిషేధించిన భారత్

Sharmila: రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల భారంతో ఉంది-వైఎస్ షర్మిల

థూ.. ఏజెంట్ దూషించి ఇజ్జత్ తీశాడు .. ట్రాక్టర్‌కు నిప్పు పెట్టిన రైతు (Video)

Jagan: రోమ్ తగలబడుతుంటే ఏపీ సర్కారు నీరో చక్రవర్తిలాగా ప్రవర్తిస్తోంది-జగన్ ఎద్దేవా

Alekhya Reddy: కల్వకుంట్ల కవితతో అలేఖ్య రెడ్డి స్నేహం.. భావోద్వేగ పోస్టు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments