Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక... శ్రీ రెడ్డి లీగల్ ఫైట్, తనపై అత్యాచారం చేసినవారిపై నిర్భయ కేసులు... ఎవరో?

తనకు అన్యాయం జరిగిందంటూ మీడియాలో వాపోయిన శ్రీరెడ్డి ఇక కోర్టు ద్వారా న్యాయ పోరాటం చేయనుంది. ఇందుకు హైదరాబాదులో పేరొందిన అడ్వకేట్ కళానిధిని కలిసి తన తరపున న్యాయ పోరాటం చేయాలని కోరింది. అవకాశాలు ఇస్తాం అనిచెప్పి తనపై అత్యాచారం చేసిన వారిపై నిర్భయ కేస

Webdunia
బుధవారం, 2 మే 2018 (11:26 IST)
తనకు అన్యాయం జరిగిందంటూ మీడియాలో వాపోయిన శ్రీరెడ్డి ఇక కోర్టు ద్వారా న్యాయ పోరాటం చేయనుంది. ఇందుకు హైదరాబాదులో పేరొందిన అడ్వకేట్ కళానిధిని కలిసి తన తరపున న్యాయ పోరాటం చేయాలని కోరింది. 
 
అవకాశాలు ఇస్తాం అనిచెప్పి తనపై అత్యాచారం చేసిన వారిపై నిర్భయ కేసులు పెట్టేందుకు ప్రయత్నం చేయడంతో పాటు, సామాజిక వెబ్సైట్లలో తనపై మానసిక దాడి చేస్తున్న వారికి లీగల్ నోటీసులు పంపాలని కోరింది. సెలబ్రిటీ కేసులు, వివాదాస్పద అంశాలను చాలెంజ్‌గా తీసుకుని వాదిస్తారని కళానిధికి మంచి పేరుండటంతో శ్రీరెడ్డి కళానిధికి కేసు అప్పగించినట్టు తెలిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Quetta: బలూచిస్థాన్ రాజధాని క్వైట్టాను ఆధీనంలోకి తీసుకున్న బీఎల్ఏ

Pakistani drones: భారత్‌లోని 26 ప్రాంతాల్లో పాకిస్థాన్ డ్రోన్లు- భారత ఆర్మీ

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments