Webdunia - Bharat's app for daily news and videos

Install App

'తెల్లచీరకు తకధిమి తపనలు'... శ్రీదేవి అంతిమ యాత్రలో తెల్లపూలు...

దుబాయ్‌లో హఠాన్మరణం చెందిన నటి శ్రీదేవికి తెలుపు రంగు అంటే మహా ఇష్టమట. అందుకే ఆమె జీవించివున్నపుడు... తన కుటుంబ సభ్యులతో తన అంతిమయాత్రలో కేవలం తెల్లపూలు మాత్రమే ఉపయోగించాలని చెప్పారట. ఆమె చెప్పినట్టుగ

Webdunia
మంగళవారం, 27 ఫిబ్రవరి 2018 (20:53 IST)
దుబాయ్‌లో హఠాన్మరణం చెందిన నటి శ్రీదేవికి తెలుపు రంగు అంటే మహా ఇష్టమట. అందుకే ఆమె జీవించివున్నపుడు... తన కుటుంబ సభ్యులతో తన అంతిమయాత్రలో కేవలం తెల్లపూలు మాత్రమే ఉపయోగించాలని చెప్పారట. ఆమె చెప్పినట్టుగానే బుధవారం జరిగే అంతిమ సంస్కారంలో తెల్లపూలనే వాడనున్నారు. 
 
దీనికి బలాన్నిస్తూ, బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ నివాసంలోకి తెల్లని పువ్వులతో నిండిన గంపలను భారీ సంఖ్యలో తీసుకెళ్లారనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే, ఆమె భౌతికకాయాన్ని తరలించేందుకు ఉపయోగించే వాహనాన్ని కూడా తెల్లపూలతోనే అలంకరించనున్నారట. 
 
కాగా, మంగళవారం రాత్రి ముంబైకు చేరుకునే శ్రీదేవి భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం బుధవారం ఉదయం 11 గంటల వరకు శ్రీదేవి స్వగృహంలో ఉంచుతారు. ఆ తర్వాత అంటే 3 గంటల సమయంలో అంత్యక్రియలు జరగనున్నట్టు బాలీవుడ్ వర్గాల సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments