Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఆర్ఆర్ఆర్'కు సీక్వెల్ - స్టోరీ డిస్కర్షన్స్ జరుగుతున్నాయ్...

Webdunia
ఆదివారం, 13 నవంబరు 2022 (11:58 IST)
హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు దర్శకుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెరక్కిన చిత్రం "ఆర్ఆర్ఆర్". ఈ చిత్రం వసూళ్ళ ప్రభంజనం సృష్టించింది. అంతకుముందు "బాహుబలి" రెండు భాగాలుగా వచ్చి రెండుసార్లు రూ.1000 కోట్ల మార్కును టచ్ చేసింది. అలాగే, "ఆర్ఆర్ఆర్" కూడా రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది.
 
అయితే, ఇపుడు "ఆర్ఆర్ఆర్‌"కు సీక్వెల్ రానుంది. దీనికి సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నాయని దర్శకుడు రాజమౌళి తెలిపారు. రచయిత విజయేంద్ర ప్రసాద్ స్టోరీని సిద్ధంచేసే పనిలో ఉన్నట్టు చెప్పారు. కాగా, ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో "ఎస్ఎస్ఎంబీ-29"ను తెరకెక్కించే పనిలో ఉన్నారు. 
 
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ చిత్ర వచ్చే యేడాది సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ  చిత్రం పూర్తయిన తర్వాతే "ఆర్ఆర్ఆర్" సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. అంటే ఎటు చూసినా ఆర్ఆర్ఆర్ సీక్వెల్ రావాలంటే కనీసం మరో రెండేళ్లు ఆగక తప్పదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Beer : రూ.10వేల కోసం ప్రాణం పోయింది- ఏడాది క్రితమే పెళ్లి.. 8 రోజుల బిడ్డ కూడా?

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments