Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగ్ జోక్యంతో కీర్తితో విడిపోలేదు.. తాతగారు చనిపోయినప్పుడు?: సుమంత్

''మళ్లీ రావా'' సినిమా ద్వారా హిట్ కొట్టిన సుమంత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి చెప్పుకొచ్చాడు. మామయ్య అక్కినేని నాగార్జున జోక్యం వల్లే కీర్తి రెడ్డితో తనకు విడాకులయ్యాయని వస్తున్న వార్తల్లో న

Webdunia
శనివారం, 16 డిశెంబరు 2017 (19:34 IST)
''మళ్లీ రావా'' సినిమా ద్వారా హిట్ కొట్టిన సుమంత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి చెప్పుకొచ్చాడు. మామయ్య అక్కినేని నాగార్జున జోక్యం వల్లే కీర్తి రెడ్డితో తనకు విడాకులయ్యాయని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు సుమంత్. కీర్తి బ్రదర్‌తో మామయ్యకు మంచి సంబంధాలున్నాయంటూ సుమంత్ తెలిపారు. పెళ్లి మీద తనకు పెద్ద అభిప్రాయం ఏమీ లేదన్నారు. 
 
పెళ్లి జీవితం కొందరికి వర్కౌట్ అవుతుంది.. కొందరికి వర్కౌట్ కాదు అన్నారు. ఏడాది పాటు కలిసి జీవించాం.. తమ అభిప్రాయాలు కలవలేదని తెలుసుకున్నాక విడిపోవాలని నిర్ణయించుకున్నాం. విడిపోవడమే మంచిదనుకుని విడిపోయాం. అంతేకానీ తమ మధ్య ఎలాంటి గొడవు లేవని సుమంత్ తెలిపారు.

విడిపోయినప్పటికీ కీర్తి తనకు మంచి స్నేహితురాలేనని.. అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటూనే వుంటామన్నారు. వాళ్ల కుటుంబ సభ్యులంతా తనను బాగా అభిమానిస్తారని.. మా తాతగారు చనిపోయినప్పుడ కీర్తి వచ్చిందని కూడా తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కొనియాడిన మంత్రి నారా లోకేష్

మానవత్వం చాటిన మంత్రి నాదెండ్ల మనోహర్.. కాన్వాయ్ ఆపి మరీ..

మావోయిస్టులు ఆయుధాలు వదులుకోకపోతే చర్చలు జరపబోం.. బండి సంజయ్

నలుగురు పిల్లలకు తండ్రి.. ప్రియురాలికి పెళ్లి నిశ్చమైందని యాసిడ్ దాడి.. ఎక్కడ?

RK Roja: ఆర్కే రోజాపై భూ ఆక్రమణ ఫిర్యాదులు.. టీడీపీని ఆశ్రయించిన బాధితులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments