Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ యేడాది వేసవిలో వరుస చిత్రాల రిలీజ్.. టాలీవుడ్ క్యాచ్ చేసుకున్నట్టేనా?

ఠాగూర్
గురువారం, 13 ఫిబ్రవరి 2025 (16:15 IST)
తెలుగు చిత్రపరిశ్రమ గత యేడాది సమ్మర్ సీజన్‌ను పూర్తిగా మిస్ చేసుకుంది. అగ్రహీరోల సినిమాల విడుదల తేదీల్లో గందరగోళం నెలకొంది. దీంతో చిన్నబడ్జెట్ చిత్రాల నిర్మాతలు తమ చిత్రాలను విడుదల చేసేందుకు సాహసం చేయలేక పోయారు. కానీ, ఈ యేడాది మాత్రం రెండు నెలలకు ముందుగానే రిలీజ్ డేట్స్‌ను అనేక చిత్రాలు లాక్ చేశాయి. మార్చి నెలాఖరు మొదలు మే నెల చివరి వరకు దాదాపు పది పెద్ద చిత్రాలు విడుదలకానున్నాయి. మార్చి చివరి వారంలో రాబిన్ హుడ్ 'మ్యాడ్ స్క్వేర్' సినిమాలు వస్తున్నాయి. 
 
ఏప్రిల్ మొదటివారంలో "భైరవం", ఏప్రిల్ 10న సిద్ధు జొన్నలగడ్డ సినిమా కోసం లాక్ అయింది. ఏప్రిల్ 18వ తేదీన అనుష్క నటించి "ఘాటి" చిత్రం విడుదలకానుంది. ఏప్రిల్ 25వ తేదీన "కన్నప్ప" చిత్రం విడుదలకానుంది. అలాగే, ఏప్రిల్ ఒకటో తేదీన నాని ''హిట్-''3 మూవీ రిలీజ్ చేయనున్నారు. మే 9న రవితేజ "మాస్ జాతర", మే 30వ తేదీన విజయ్ దేవరకొండ "కింగ్‌డమ్" చిత్రం విడుదలకానుంది. సో.... ఈ యేడాది సమ్మర్ సీజన్‌ను టాలీవుడ్ పూర్తిగా ఉపయోగించుకునేందుకు ముందుగానే సిద్ధమైపోయింది. మరి ప్రేక్షకులు ఏయే చిత్రాలను ఆదరిస్తారో వేచిచూడాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్తాన్‌కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లి పోండి : డిప్యూటీ సియం పవన్ కళ్యాణ్

Vamsika: పంజాబ్ భారతీయ విద్యార్థి వంశిక అనుమానాస్పద మృతి

Rayalaseema Express: రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో భారీ దోపిడీ

Telangana: లండన్‌లో అదృశ్యమైన తెలంగాణ విద్యార్థి

రూ.476 కోట్ల విలువైన విమానం నీటిపాలు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments