Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో సందడి చేసిన సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి, శ్రద్ధా శ్రీనాథ్

Webdunia
మంగళవారం, 9 మార్చి 2021 (22:16 IST)
తిరుమల శ్రీవారిని దర్సించుకున్నారు సినీనటులు సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి, శ్రద్థా శ్రీనాథ్. ఉదయం విఐపి విరామ దర్సనా సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఎ1 సినిమా విజయం దిశగా వెళుతుండడంతో సినీ యూనిట్ తిరుమల శ్రీవారిని దర్సించుకుంది. 
 
అంతకుముందు సందీప్ కిషన్ తిరుమలలోని టిటిడికి చెందిన తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రంలో సామాన్య భక్తుడిలాగా భోజనం చేశారు. స్నేహితులతో కలిసి భోజనం చేశారాయన. ఆలయ దర్సనం తరువాత మీడియాతో సందీప్ కిషన్ మాట్లాడుతూ తిరుపతితో తనకు ఎంతో అనుబంధం ఉందని చెప్పారు.
 
ఎ1 ఎక్స్ ప్రెస్ చిత్రం విజయం సాధించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తాను ఎక్కడికి వెళ్ళినా జనం గుర్తు పడుతున్నారని.. ముఖ్యంగా చిన్నపిల్లలు ఈ చిత్రాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు సందీప్ కిషన్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్తను ప్రాంక్ చేసిన భారతీయ మహిళ.. రూ.77,143 విలువైన కీచైన్ కొనిందట (వీడియో వైరల్)

ఊబకాయం వద్దు.. జీవనశైలిని మార్చండి.. ఫిట్‌గా వుండండి.. ప్రధాని పిలుపు

బాలికకు మాయమాటలు చెప్పి ప్రత్యేక శిక్షణ పేరుతో అత్యాచారం.. బ్యాడ్మింటన్ కోచ్ అరెస్టు!!

గర్భిణి భార్య కడుపుపై కాలితో ఎగిసితన్ని.. సిమెంట్ ఇటుకతో భర్త దాడి (Video)

ఆహార కల్తీ.. అగ్రస్థానంలో తమిళనాడు... రెెండో స్థానంలో తెలంగాణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments