Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్తమ్మ కోసం అమెరికా వెళ్లాం.. త్వరలో భారత్‌కు వచ్చేస్తాం.. సన్నీ

Webdunia
గురువారం, 4 జూన్ 2020 (19:47 IST)
అమెరికాకు వెళ్లిన బాలీవుడ్ స్టార్ సన్నీలియోన్ మళ్లీ భారత్‌కు వచ్చేస్తానని చెప్తోంది. భర్త డేనియల్ కుటుంబ సభ్యులు అమెరికాలో వుంటున్నారని.. అత్తమ్మగారు వయస్సులో పెద్దవారు.. ఆమెకు తమ అవసరం ఎంతో వుందని సన్నీ చెప్పుకొచ్చింది.

కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో ఆమెను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. అందుకే తాను అమెరికా వెళ్లానని వెల్లడించింది. పరిస్థితులన్నీ సర్దుకున్నాక.. అంతర్జాతీయ విమాన  రాకపోకలకు అనుమతులు వచ్చిన వెంటనే భారత్‌కు వచ్చేస్తామని సన్నీ వివరించింది. 
 
కాగా... కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న తరుణంలో తన భర్త డేనియల్‌ వెబర్‌, పిల్లలతో కలిసి సన్నీ అమెరికా వెళ్లారు. ప్రస్తుతం ఆమె కుటుంబసభ్యులతో సరదాగా గడుపుతున్నారు.

తాజాగా సన్నీ ఓ పత్రికతో ముచ్చటించారు. డేనియల్‌ కుటుంబ సభ్యుల కోసమే తాము ఇండియా నుంచి అమెరికా వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు ముంబయి వదిలిరావడం వ్యక్తిగతంగా తనకెంతో బాధ కలిగించింది. చాలా రోజులపాటు ఆలోచించిన తర్వాతే తాను ముంబై వదిలి అమెరికా వెళ్లానని సన్నీ వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అందరూ రక్తదానం చేయాలి - విశాఖపట్నం లో 3కె, 5కె, 10కె రన్‌ చేయబోతున్నాం : నారా భువనేశ్వరి

Fishermen Aid: మత్స్యకర చేయూత పథకం ప్రారంభం.. చేపల వెళ్లకపోయినా..?

IED attack: పాకిస్థాన్‌కు బిగ్ షాక్: 10 మంది సైనికులు హతం.. వీడియో వైరల్

Ranya Rao: బంగారం స్మగ్లింగ్: కన్నడ నటి రన్యా రావుపై COFEPOSA ప్రయోగం

పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేయండి మోడీజి: సీఎం రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments