Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోరుందనీ పిచ్చిపిచ్చిగా మాట్లాడకూడదు : మిల్కీబ్యూటీ (Dance rehearsal video)

మిల్కీబ్యూటీ తమన్నా వేదాంత ధోరణితో మాట్లాడుతోంది. దేవుడు నోరిచ్చాడు కదా అని పిచ్చిపిచ్చిగా మాట్లాడకూడదంటూ సలహా ఇస్తోంది. మన పెద్దలు 'కష్టే ఫలి' అన్నారు కదా అని అడిగితే.. మోడ్రన్‌ డేస్‌లో దానికి ఇంకొకట

Webdunia
సోమవారం, 4 సెప్టెంబరు 2017 (16:11 IST)
మిల్కీబ్యూటీ తమన్నా వేదాంత ధోరణితో మాట్లాడుతోంది. దేవుడు నోరిచ్చాడు కదా అని పిచ్చిపిచ్చిగా మాట్లాడకూడదంటూ సలహా ఇస్తోంది. మన పెద్దలు 'కష్టే ఫలి' అన్నారు కదా అని అడిగితే.. మోడ్రన్‌ డేస్‌లో దానికి ఇంకొకటి ఖచ్చితంగా తోడవ్వాల్సిందే అంటున్నారు. ముందుగా మన ప్రవర్తన, వ్యవహరించే తీరు మంచిగా ఉండాలని హితవు పలుకుతోంది. 
 
ముఖ్యంగా లౌక్యం. జీవితంలో ఎవరికైనా లౌక్యం తెలియాలి. ఎక్కడ ఎంతవరకు మాట్లాడితే బావుంటుందో అంతే మాట్లాడాలంటోంది. అంతేగానీ దేవుడు నోరు ఇచ్చాడు కదా అని పిచ్చిపిచ్చిగా మాట్లాడకూడదు. నా దృష్టిలో మాటకు చాలా విలువ ఉంటుంది. పలికే ప్రతి మాటను లౌక్యంగా పలకాలి. నేను ఎవరితో మాట్లాడినా ఆచితూచి మాట్లాడుతుంటాను. ఈ పద్ధతి వల్ల చాలావరకు సమస్యల నుంచి బయటపడగలుగుతున్నాను. కావాలంటే ఎవరైనా ప్రయత్నించి చూడొచ్చు అని సలహా ఇచ్చింది. 
 
కాగా, ఈ భామ ఓ బాలీవుడ్ మూవీ కోసం హీరోతో కలిసి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోను మీరూ ఓసారి చూడండి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Moody రిపోర్ట్: భారత్ ఎదుగుతోంది.. పాకిస్థాన్ తరుగుతోంది.. ఉగ్రవాదులకు వంతపాడుతూ...

దాయాది దేశాన్ని ఏమార్చి దెబ్బకొట్టిన ప్రధాని మోడీ...

#Operation Sindoor పేరుతో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు కాళరాత్రిని చూపించిన భారత్!!

Modi: ఆపరేషన్ సింధూర్ సక్సెస్.. ఉగ్రవాదులే లక్ష్యంగా సైనిక చర్య.. ప్రధాన మంత్రి

భారత్-పాకిస్థాన్ ఆపరేషన్ సింధూర్.. చైనా ఆందోళన.. శాంతించండి అంటూ..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments