Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీచర్‌గా అవతారమెత్తిన టాలీవుడ్ బ్యూటీ

టాలీవుడ్ బ్యూటీ ఒకరు టీచర్‌గా అవతారమెత్తారు. ఆమె ఎవరో కాదు... రెజీనా. హైదరాబాద్, అమీర్‌పేట్‌లోని ప్రభుత్వ పాఠశాలలో కొద్దిసేపు పాఠాలు చెప్పి.. ఆ పాఠశాల విద్యార్థులతో పాటు.. హైదరాబాద్ నగర వాసులను ఆశ్చర్

Webdunia
శుక్రవారం, 13 అక్టోబరు 2017 (10:46 IST)
టాలీవుడ్ బ్యూటీ ఒకరు టీచర్‌గా అవతారమెత్తారు. ఆమె ఎవరో కాదు... రెజీనా. హైదరాబాద్, అమీర్‌పేట్‌లోని ప్రభుత్వ పాఠశాలలో కొద్దిసేపు పాఠాలు చెప్పి.. ఆ పాఠశాల విద్యార్థులతో పాటు.. హైదరాబాద్ నగర వాసులను ఆశ్చర్యపరిచారు.
 
ఇంతకీ ఆమె నిజంగా ఉపాధ్యాయురాలిగా మారలేదండోయ్. 'మార్పు కోసం విద్య' అనే కార్యక్రమంలో భాగంగా టీచర్‌గా అవతారమెత్తారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సామాజికవేత్త స్వామి అగ్నివేష్, మాజీ మంత్రి జె.గీతారెడ్డి, మాజీ మిసెస్ ఇండియా శిల్పారెడ్డి, కార్యక్రమ వ్యవస్థాపకుడు చైతన్య తదితరులు పాల్గొనగా, రెజీనా ప్రారంభించారు. 
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, విద్యార్థులు, విద్యా వ్యవస్థ మార్పుకోసం శ్రీకారం చుట్టే ఇటువంటి కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం చాలా ఆనందంగా ఉందని, ప్రతివారంలో కనీసం 2 గంటల పాటు ఏదో ఒక ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు పాఠాలు చెబుతానని హామీ ఇచ్చారు. 
 
ముఖ్యంగా, లాభాపేక్ష లేకుండా ప్రారంభించిన ఈ కార్యక్రమానికి ఎంతో మంది వాలంటీర్లు అవసరమని, ఉద్యోగ విరమణ చేసిన ఉపాధ్యాయులు నుంచి విద్యావంతులైన యువతీ యువకులవరకు ఎవరైనా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కనీసం వారికి 2 గంటలపాటు బోధన చేయడానికి రావాలని ఆమె పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments