Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మీకు నన్ను నవ్వించే టాలెంట్ ఉందా?' అయితే నా షోకు రమ్మంటున్న ఐస్‌క్రీమ్ బ్యూటీ...

బిగ్ స్క్రీన్ కంటే బుల్లితెరపై రాణించేందుకు ఎక్కువ మంది సెలెబ్రిటీలు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా తమ వ్యాఖ్యానంతో సాగే కార్యక్రమాలు, షోలు నిర్వహించేందుకు అమితాసక్తిని చూపుతున్నారు. ఇలా బుల్లితెరపై యాంకర్

Webdunia
సోమవారం, 24 సెప్టెంబరు 2018 (11:32 IST)
బిగ్ స్క్రీన్ కంటే బుల్లితెరపై రాణించేందుకు ఎక్కువ మంది సెలెబ్రిటీలు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా తమ వ్యాఖ్యానంతో సాగే కార్యక్రమాలు, షోలు నిర్వహించేందుకు అమితాసక్తిని చూపుతున్నారు. ఇలా బుల్లితెరపై యాంకర్లుగా చేస్తూ రాణిస్తున్న వారిలో అనసూయ, రేష్మి, శ్రీముఖి ఇలా అనేక మంది ఉన్నారు.
 
అంతేనా... మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, నేచురల్ స్టార్ నాని తదితరులు కూడా బుల్లితెరపై హల్‌చల్ చేశారు... చేస్తున్నారు. ఇపుడు ఈ కోవలో 'ఐస్‌క్రీమ్' ఫేమ్ తేజస్వి మడివాడ చేరనున్నారు. 
 
ప్రముఖ టీవీ ఛానెల్ స్టార్ మా ఓ కామెడీ షోను ప్రసారం చేయబోతున్నారు. దీనికి ప్రముఖ సీనియర్ కవెుడియన్ బ్రహ్మానందం జడ్జిగా వ్యవహరించనున్నారు. కాగా ఈ ప్రోగ్రామ్‌కు తేజస్వి మడివాడ వ్యాఖ్యానం చేయబోతున్నారని సమాచారం. 'మీకు నన్ను నవ్వించే టాలెంట్ ఉందా?' అయితే నా షోకి రండి.. అంటూ రీసెంట్‌గా ఈ ప్రోగ్రామ్‌కి సంబంధించి లాఫ్టర్ చాలెంజ్ చేశారు. త్వరలోనే ఈ షో ప్రసారం కానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్ జిందాబాద్ అనే వారి కాళ్లు నిర్ధాక్షిణ్యంగా విరగ్గొట్టాలి : సీఎం హిమంత

నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఆ 13 ఏళ్ల విద్యార్థి: 23 ఏళ్ల లేడీ టీచర్ షాకింగ్ న్యూస్

Pawan Kalyan: రైతన్నలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.. పవన్ కల్యాణ్ (video)

Aghori లేడీ కాదు, అవాక్కయ్యారా? చంచల్ గూడ జైలుకి అఘోరి శ్రీనివాస్

పవన్ జీ... వికసిత్ భారత్‌కు ఏపీ గ్రోత్ ఇంజిన్ కావాలి.. ఇది మనం చేయాలి... : ప్రధాని మోడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments