Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌత్‌ సినిమాలకూ మరాఠీ సినిమాకు అదే తేడా : కశ్మీర పరదేశి

Webdunia
బుధవారం, 15 ఫిబ్రవరి 2023 (13:05 IST)
Kashmir Pardesi
మరాఠీకి చెందిన కథానాయిక కశ్మీర పరదేశి. పలు యాడ్స్‌ కూడా చేసిన ఆమె తెలుగులో నాగశౌర్య నటించిన ‘నర్తనశాల’ చిత్రంలో నటించింది. ఇప్పుడు తెలుగులో కిరణ్‌ అబ్బవరంకు జోడీగా ‘వినరో భాగ్యము విష్ణు కథ’ చిత్రంలో నటించింది. జిఎ2 బేనర్‌లో అల్లు అరవింద్‌ సమర్పించిన ఈ సినిమా గురించి ఆమె మాట్లాడారు. ఇక్కడ సినిమాలలో కంటెంట్‌కూ మరాఠీ కంటెంట్‌ను కంపేర్‌ చేస్తూ ఇలా అన్నారు.
 
ఇక్కడ సినిమా కథలన్నీ కమర్షియల్‌ యాంగిల్‌లోనే వుంటాయి. కొన్ని కంటెంట్‌ వున్నా కామెడీ జోడింపు తోపాటు కల్పితాలుగా చూపిస్తారు. అదే మరాఠీ సినిమాల్లోని కథలు సహజత్వానికి దగ్గరగా వుంటాయి. కంటెంట్‌ బేస్డ్‌ సినిమాలు. పొయటిక్‌గా వుంటాయి. పాటలు అర్థవంతంగా వుంటాయి. కొన్ని కామెడీ సినిమాలూ వుంటాయి. అయితే కమర్షియల్‌ కోణం చాలా తక్కువగా వుంటుందని తెలియజేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hindupur woman: కుమార్తె వీడియోతో రూ.60లక్షలు దోచేసుకున్నారు..

Pakistan Government X: భారత్‌లో పాక్ ఎక్స్ అకౌంట్‌పై సస్పెన్షన్ వేటు

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో హై అలెర్ట్

Bin Laden: ఒసామా బిన్ లాడెన్‌కు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌కు పెద్ద తేడా లేదు.. మైఖేల్ రూబిన్

పొరుగు రాష్ట్రాలకు అమరావతి కేంద్రంగా మారనుంది.. ఎలాగంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments