Webdunia - Bharat's app for daily news and videos

Install App

భ‌విష్య‌త్‌లో ఓటీటీకి సినిమాకూ తేడా వుండ‌దు - వ‌రుణ్ తేజ్‌

Webdunia
శుక్రవారం, 12 నవంబరు 2021 (07:49 IST)
Sangeeth Shobhan, Varun Tej, Simrann
ఇప్పుడు సినిమాలు థియేట‌ర్ల‌లో విడుద‌ల‌వుతున్నాయి. క‌రోనా వ‌ల్ల ఓటీటీ అనే కొత్త ప్లాట్ ఫామ్ వ‌చ్చింది. మొద‌ట్లో దాని  గురించి అంతా భ‌య‌ప‌డ్డారు. కానీ దాని వ‌ల్ల కొత్త త‌రం ప్ర‌తిభ‌గ‌ల‌వారు వెలుగులోకి వ‌స్తున్నారు. ఇప్ప‌టికే న‌ట‌న‌తో అంతో కొంత అనుభ‌వం వున్న మెగా ఫ్యామిలీ ఆడ‌బిడ్డ నీహారిక ఇప్పుడు నిర్మాత‌గా ఓటీటీకి ఓ సినిమా చేసింది. `ఓ చిన్న ఫ్యామిలీ` అని దానికి పేరు పెట్టారు. అది జీ5 ఓటీట‌లో ఈనెల 19న విడుద‌ల కాబోతుంది. ఈ సంద‌ర్భంగా కర్టెన్ రైజ‌ర్‌గా హైద‌రాబాద్ గురువారం రాత్రి చిన్న వేడుక జ‌రిపారు.
 
ఇందులో వ‌రుణ్ తేజ్ పాల్గొన్నారు. నీహారిక ఏడాది నుంచి నాకు ఓ సీరీస్ గురించి చెబుతోంది. త‌నేదో చేస్తుంది అనుకున్నా. కొత్త ప్ర‌యోగాలు చేయ‌డం త‌న‌కు మంచి ఆస‌క్తి. మొన్న‌నే ట్రైల‌ర్ చూపించింది. చూశాక షాక్ అయ్యా. సినిమాలా వుంద‌ని అన్నారు. అందులో న‌టించిన న‌టీనుటుల న‌ట‌న చాలా స‌హ‌జంగా వుంది. భ‌విష్య‌త్ లో ఓటీటీకి సినిమాకూ తేడా వుండ‌దు అని చెప్పారు.
 
నీహారిక మాట్లాడుతూ, ఫ్యామిలీ డ్రామాతో ఈ సీరిస్ చేశాం. సంగీత్ శోభ‌న్‌, సిమ్ర‌న్ బాగా న‌టించారు. సీనియ‌ర్ న‌రేశ్ వెబ్ సిరీస్ చేయ‌డం తొలిసారి. ఆయ‌న ఈ పాత్ర‌లో జీవించారని చెప్పారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాజకీయ క్రినీడలో బలైపోయాను : దువ్వాడ శ్రీనివాస్ నిర్వేదం

మాజీ మంత్రి పెద్దిరెడ్డి మెడకు బిగుస్తున్న ఉచ్చు.. కీలక అనుచరుడు అరెస్టు!!

Pawan Kalyan: పహల్గామ్‌ మృతుడు మధుసూధన్ రావుకు పవన్ నివాళులు

Pahalgam: పహల్గమ్‌ బాధితులకు పూర్తిగా ఉచిత వైద్య చికిత్స: ముకేష్ అంబానీ

మేమేం తక్కువ తినలేదంటున్న పాకిస్థాన్ : గగనతలం - సరిహద్దులు మూసివేత..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments