Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగులో ఇంకా సినిమా చచ్చిపోలేదంటే అదే కారణం : దర్శకుడు తేజ సెస్సేషనల్‌ తీర్పు

Webdunia
శనివారం, 29 ఏప్రియల్ 2023 (19:37 IST)
Director Teja
దర్శకుడు తేజ తాజాగా సోషల్‌ మీడియాలో హీరో గోపీచంద్‌ అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. గోపీచంద్‌ సినిమా రామబాణం వచ్చేనెల 5న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా దర్శకుడు తేజ వినూత్నమైన ఇంటర్వ్యూ ఇచ్చాడు. తేజ కూడా డి.సురేష్‌ బాబు కొడుకు అభిరామ్‌తో అహింస అనే సినిమా చేశాడు. అది విడుదలకు త్వరలో నోచుకోనుంది.
 
ఇక గోపీచంద్‌కు తేజ చెప్పిన సమాధానం ఇదే. సినిమాను ఓటీటీ, సింగిల్‌ స్క్రీన్‌ చంపలేదు. కేవలం మల్టీప్లెక్స్‌ చంపేస్తుంది. అందులోనూ పాప్‌కార్న్‌ చంపేస్తుంది. అంటూ వివరించారు. నేను బాలీవుడ్‌ నుంచి అన్ని వుడ్‌లకు వెళ్ళీ అక్కడ కామన్‌ మేన్‌ నుంచి వివరాలు సేకరించాను. మిగిల్‌క్లాస్‌ సినిమాకు వెళితే బైక్‌ పార్కింగ్‌, ఆ తర్వాత పాప్‌కార్న్‌ కానీ సమోసా, కూల్‌ డ్రింక్ కానీ తాగుతూ సినిమా చూడాలనుకుంటే ఈ రేట్లు ఆడియన్‌ను భయపెట్టిస్తుంది. సినిమా టికెట్‌ కంటే ఈ రేట్లు ఎక్కువ. 
 
ముంబైలో సినిమా చచ్చిపోవడానికి కారణం మల్టీప్లెక్స్‌ థియేటర్లే. తెలుగులో ఇంకా సినిమా చచ్చిపోకుండా బతికి వుందంటే సింగిల్‌ స్క్రీన్‌ వుండడం వల్లనే. మల్టీప్లెక్స్‌ తెర అంటే మన ఇంటిలో టీవీకంటే కొంచెం ఎక్కువ వుంటుంది. అంతే తేడా. నా తీర్పు ఏమిటంటే ఓటీటీలు, టీవీలు సినిమాను చంపలేదు. కేవలం పాప్‌కార్న్‌ చంపేస్తుంది అని ముగించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan Predicts: 2029లో కాదు, ఎప్పుడైనా ఎన్నికలు జరగవచ్చు: జగన్మోహన్ రెడ్డి జోస్యం

AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్.. కీలక పరిణామం.. ఏంటది?

భారత్-పాక్ యుద్ధాన్ని ఆపేందుకు ఆదివారం పాకిస్తాన్ వెళ్తున్నా: పాల్

OTTs : పాకిస్తాన్ ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లను బంద్ చేయాలి.. కేంద్రం ఆదేశం

Operation Sindoor: 100 మందికి పైగా ఉగ్రవాదులు హతం.. ఆపరేషన్ ఆగదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments