Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైరిస్క్ తీసుకున్న పూరీ.. ఇంటిని విక్రయించి సినిమా తీశాడట...

టాలీవుడ్‌లోని మాస్ డైరెక్టర్లలో పూరీ జగన్నాథ్ ఒకరు. ఈయన చిత్రమంటే మాస్ ఆడియన్స్‌కు పండగే. అలాంటి పూరీ జగన్నాథ్ స్వీయ దర్శకత్వ, నిర్మాణంలో నిర్మించిన చిత్రం "మెహబూబా". ఈ చిత్రం ఈనెల 11వ తేదీన ప్రేక్షకు

Webdunia
సోమవారం, 7 మే 2018 (16:32 IST)
టాలీవుడ్‌లోని మాస్ డైరెక్టర్లలో పూరీ జగన్నాథ్ ఒకరు. ఈయన చిత్రమంటే మాస్ ఆడియన్స్‌కు పండగే. అలాంటి పూరీ జగన్నాథ్ స్వీయ దర్శకత్వ, నిర్మాణంలో నిర్మించిన చిత్రం "మెహబూబా". ఈ చిత్రం ఈనెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. దీంతో ఈ చిత్రం కోసం సినీ ప్రేక్షకులు అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు.
 
ఈ చిత్రంలో తన తనయుడు ఆకాశ్ పూరీ హీరో కాగా, తానే నిర్మాత దర్శకుడిగా పని చేశారు. అయితే, ఈ చిత్రాన్ని పూర్తి చేసేందుకు ఆయన తనకు గల ఇళ్లలో నుంచి ఒక ఇంటిని అమ్మేసినట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. 
 
ఇదే విషయాన్ని పూరీ వద్ద తాజాగా ప్రస్తావించగా, 'మెహబూబా' సినిమా కోసం ఇల్లు అమ్మేసిన మాట నిజమేనని చెప్పాడు. కొత్త కుర్రాడిపై డబ్బులు ఖర్చు చేయడానికి ఏ నిర్మాతైనా ఆలోచిస్తాడు.. ఒకవేళ ముందుకు వచ్చినా అనేక ఆంక్షలు ఉంటాయి. 
 
అందువల్ల అలాంటివి ఉండకూడదనే నేను ఒక ఇల్లు అమ్మేశాను. ఈ సినిమా కంటెంట్ మీద . ఆకాశ్ మీద నాకు నమ్మకం వుంది.. అందుకే అలా చేశాను. ఇలాంటి వాటి గురించి నేను పెద్దగా ఆలోచించను .. ఏదైనా తిరిగి సంపాదించుకోవడమెలాగో నాకు తెలుసు అని చెప్పుకొచ్చారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Quetta: బలూచిస్థాన్ రాజధాని క్వైట్టాను ఆధీనంలోకి తీసుకున్న బీఎల్ఏ

Pakistani drones: భారత్‌లోని 26 ప్రాంతాల్లో పాకిస్థాన్ డ్రోన్లు- భారత ఆర్మీ

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments