Webdunia - Bharat's app for daily news and videos

Install App

రికార్డులను కొల్లగొడుతున్న అల.. వైకుంఠపురములో...

Webdunia
గురువారం, 27 ఆగస్టు 2020 (15:38 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం అల వైకుంఠపురమలో. గత సంక్రాంతి పండుగకు విడుదలై ఇప్పటివరకు ఉన్న నాన్ బాహుబలి రికార్డులను చెరిపేసింది. ఈ చిత్రం విడుదలై ఏడు నెలలు గడిచిపోయినా ఇప్పటికీ రికార్డులు సృష్టిస్తూనే వుంది. 
 
తాజాగా బుల్లితెరపై సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఏడు నెలల తర్వాత బుల్లితెరపై ప్రసారమై రికార్డు స్థాయిలో టీఆర్పీ సాధించింది. ఈ చిత్రం ఏకంగా, 29.4 టీఆర్పీ సాధించిన తొలి తెలుగు సినిమాగా నిలిచింది. మీ ప్రేమకు, ఆదరణకు ధన్యవాదాలు అని నాగవంశీ ట్వీట్ చేశారు. 
 
ఇకపోతే, ఈ చిత్రం థియేటర్లలో విడుదలై ఏడు నెలలు. ఓటీటీలో రీలీజై ఆరు నెలలు. అయినప్పటికీ బుల్లితెరపై సరికొత్త టీఆర్పీతో రికార్డు సృష్టించడం గమనార్హం. ఇకపోతే, ఈ చిత్రంలోని పాటల్లో రాములో రాములా, బుట్టబొమ్మ పాటలు సోషల్ మీడియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన విషయం తెల్సిందే.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఆ పని చేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతాం : పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

Mock Drills: సివిల్ మాక్ డ్రిల్స్‌పై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన- శత్రువులు దాడి చేస్తే?

ఇదిగో ఇక్కడే వున్నారు పెహల్గాం ఉగ్రవాదులు అంటూ నదిలో దూకేశాడు (video)

పాకిస్థాన్ మద్దతుదారులపై అస్సాం ఉక్కుపాదం : సీఎం హిమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments