Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్ నిర్మాత కొడాలి బోసుబాబు గుండెపోటుతో మృతి

Webdunia
సోమవారం, 9 మే 2022 (13:27 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన నిర్మాత కొడాలి బోసుబాబు సోమవారం గుండెపోటుతో మరణించారు. ఈయనకు వయసు 66 యేళ్లు. దివంగత దాసరి నారాయణ రావుకు ఈయన సమీప బంధువు అవుతారు. దాసరి భార్య దివగంత దాసరి పద్మకు బోసుబాబు వరుసకు సోదరుడు అవుతారు. 
 
ఈయన తెలుగు చిత్రపరిశ్రమలోకి దాసరికి మేనేజరుగా అడుగుపెట్టారు. ఆ తర్వాత దాసరి ఆశీస్సులతో నిర్మాతగా మారారు. సీనియర్ నటులు అక్కినేని నాగేశ్వర రావు, కృష్ణ, శోభన్ బాబు వంటి హీరోలతో చిత్రాలు నిర్మించారు. ఈయనకు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. బోసుబాబు మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్ సహా పలు జిల్లాలకు వాతావరణ అలెర్ట్!!

వల్లభనేని వంశీకి హైకోర్టులో ఎదురుదెబ్బ-వారం పాటు వాయిదా

పౌరసత్వం కేసు : చెన్నమనేని రమేష్‌కు హైకోర్టు షాక్.. రూ.25 లక్షలు చెల్లింపు

Janavani: జనవాణి కోసం రీ షెడ్యూల్.. వేసవికాలం కావడంతో పనివేళల్లో మార్పులు

భర్తను కరెంట్ షాకుతో చంపి పాతిపెట్టింది... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments