Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంక్రాంతికి వస్తోన్న మాస్ మహారాజ "టచ్ చేసి చూడు''

రాజా ది గ్రేట్‌తో కలెక్షన్లు కురిపించిన రవితేజ.. ప్రస్తుతం టచ్ చేసి చూడు అంటున్నాడు. మాస్ మహారాజ్ రవితేజ రాజా ది గ్రేట్ సినిమా ద్వారా కామెడీ, మాస్, యాక్షన్ వంటి అన్ని కోణాల్లో ప్రేక్షకులను కట్టిపడేశఆడ

Webdunia
మంగళవారం, 31 అక్టోబరు 2017 (09:17 IST)
రాజా ది గ్రేట్‌తో కలెక్షన్లు కురిపించిన రవితేజ.. ప్రస్తుతం టచ్ చేసి చూడు అంటున్నాడు. మాస్ మహారాజ్ రవితేజ రాజా ది గ్రేట్ సినిమా ద్వారా కామెడీ, మాస్, యాక్షన్ వంటి అన్ని కోణాల్లో ప్రేక్షకులను కట్టిపడేశఆడు. తాజాగా విక్రమ్‌ సిరికొండ దర్శకుడిగా పరిచయమవుతూ రూపొందిస్తున్న టచ్ చేసి చూడు సినిమాలో రవితేజ నటిస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది.
 
లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్‌ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్‌ ఈ సినిమాను నిర్మిస్తుండగా వక్కంత వంశీ కథను అందిస్తున్నారు. ఇందులో రవితేజ సరసన రాశీఖన్నా, సీరత్ కపూర్ ఇద్దరు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రీతమ్స్‌ సంగీతం సమకూర్చుతున్నారు. 
 
"రాజా ది గ్రేట్" తర్వాత వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఇక సంక్రాంతి బరిలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ కూడా వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశం దాడులతో పాకిస్తాన్ కకావికలం: బంకర్‌లో దాక్కున్న పాకిస్తాన్ ప్రధానమంత్రి

INS Vikrant గర్జన: పాకిస్తాన్ లోని కరాచీ పోర్టు నేలమట్టం (video)

జమ్మూపై పాకిస్తాన్ క్షిపణి, డ్రోన్ దాడులు: పాక్ 2 JF17 ఫైటర్ జెట్లను కూల్చేసిన భారత సైన్యం

Anantapur MP: అనంతపురం ఎంపీ సోదరి హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి

Telangana: ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు చెల్లిస్తున్నాం.. భట్టి విక్రమార్క

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments