Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాంకర్ అనసూయకు పితృవియోగం

Webdunia
ఆదివారం, 5 డిశెంబరు 2021 (12:11 IST)
బుల్లితెరకు చెందిన ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్ ఇంట ఆదివారం విషాదం చోటుచేసుకుంది. అనసూయ తండ్రి సుదర్శన్ రావు కన్నుమూశారు. హైదరాబాద్ నగరంలోని తార్నాకలో స్వగృహంలోనే ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న అనేక మంది సినీ సెలెబ్రిటీలు అనసూయను ఓదార్చుతూ తమ సానుభూతిని తెలుపుతున్నారు.
 
సుదర్శన్ రావు ఒక వ్యాపారవేత్త. పక్కా కాంగ్రెస్ వాది. తన కుమార్తె అనసూయకు తన తల్లి పేరునే పెట్టుకుని మాతృమూర్తిపై అపారమైన ప్రేమను చూపించారు. తన కుమార్తెను ఆర్మీలోకి పంపించాలని సుదర్శన్ రావు భావించారు. కానీ ఆమె యాంకర్ అయ్యారు. ఆ తర్వాత ప్రేమ పెళ్ళి చేసుకోవడంతో సుదర్శన్ రావు తన కుమార్తెను ఇంటి నుంచి వెళ్లగొట్టారు. కాగా, అనసూయ ఈ నెల 17వ తేదీన విడుదల కానున్న "పుష్ప" చిత్రంలో కీలక రోల్‌ను పోషించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

India: పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష-పరోక్ష దిగుమతులను నిషేధించిన భారత్

Sharmila: రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల భారంతో ఉంది-వైఎస్ షర్మిల

థూ.. ఏజెంట్ దూషించి ఇజ్జత్ తీశాడు .. ట్రాక్టర్‌కు నిప్పు పెట్టిన రైతు (Video)

Jagan: రోమ్ తగలబడుతుంటే ఏపీ సర్కారు నీరో చక్రవర్తిలాగా ప్రవర్తిస్తోంది-జగన్ ఎద్దేవా

Alekhya Reddy: కల్వకుంట్ల కవితతో అలేఖ్య రెడ్డి స్నేహం.. భావోద్వేగ పోస్టు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments