Webdunia - Bharat's app for daily news and videos

Install App

నన్ను అత్యాచార సన్నివేశంలో నటించమన్నారు.. భయమేసి పారిపోయా..

Webdunia
శుక్రవారం, 15 నవంబరు 2019 (14:49 IST)
దేశ వ్యాప్తంగా ''మీటూ'' సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మీటూ ఉద్యమంలో భాగంగా కొందరు హీరోయిన్లు గతంలో తామెదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి బయటపెట్టారు. తాజాగా ఉజ్జా చమన్  హీరోయిన్ మాన్వి గగ్రూ తానెదుర్కొన్న అనుభవం గురించి తాజాగా వెల్లడించింది. ఓ సినిమాలో అవకాశం కోసం నేను ఆడిషన్స్‌కు వెళ్లాను. ఆడిషన్స్‌లో భాగంగా నన్ను అత్యాచార సన్నివేశంలో నటించమని అడిగారు
 
ఆ సీన్‌లో బాగా నటిస్తే సినిమాలో అవకాశం కల్పిస్తామన్నారు. అక్కడి గదిలో మంచం ఉంది. దాని పక్కన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. అక్కడి వాతావరణం చూసి నాకు భయమేసింది. దాంతో నేను వెనక్కి తిరిగి చూడకుండా బయటకు పరుగులు పరుగుతీశాన'ని మాన్వి చెప్పింది.
 
ఇకపోతే.. మాన్వి ''ఉజ్జా చమన్'' చిత్రంలో నటించి గుర్తింపు పొందింది. ఈ చిత్రంలో ఎక్కువ బరువు, లావుగా ఉన్న అమ్మాయిగా కనిపించిన మాన్వి బట్టతల ఉన్న హీరోను ఇష్టపడే అమ్మాయిగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. సన్నీసింగ్ హీరోగా నటించిన ఈ సినిమాకు అభిషేక్ పాథక్ దర్శకత్వం వహించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Beer : రూ.10వేల కోసం ప్రాణం పోయింది- ఏడాది క్రితమే పెళ్లి.. 8 రోజుల బిడ్డ కూడా?

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం