Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్ మిర్చి రికార్డ్ దాటేసిన ఉప్పెన, మేకింగ్ వీడియో ఔట్

Webdunia
గురువారం, 25 ఫిబ్రవరి 2021 (19:47 IST)
ఉప్పెన వసూళ్లు కుమ్మేస్తున్నాయి. రెండు వారాల్లోనే రూ. 51 కోట్లు దాటేసి విజయవంతంగా ముందుకు దూసుకువెళుతోంది. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి నటించిన ఉప్పెన రూ .50 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రం ఫిబ్రవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైంది.
 
కరోనా కారణంగా నిర్మాతలు తమ చిత్రాలను థియేటర్లలో విడుదల చేయడానికి చాలా కాలం వేచి వుండాల్సి వచ్చింది. ఎందుకంటే ఇది కంటెంట్ నడిచే చిత్రం బాక్సాఫీస్ వద్ద కొంత లాభాలను పొందుతుంది. ఊహించినట్లుగా, ఈ చిత్రం కరోనా ప్రభావం ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లు వసూలు చేస్తోంది.
 
2021 ప్రారంభంలో తెలుగు ఇండస్ట్రీకి ఉప్పెన చిత్రం పెద్ద బూస్ట్ అని చెప్పాలి. గతంలో ఫిబ్రవరి నెలలో అత్యధిక వసూళ్లు చేసినది ప్రభాస్ మిర్చి. మిర్చి జీవితకాల వసూలు రూ. 48.5 కోట్లని చెప్తారు. ఇప్పుడు వైష్ణవ్ తేజ్ ఉప్పెనతో ప్రభాస్ మిర్చి రికార్డును అధిగమించాడు. ఇకపోతే తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ ఉప్పెన మేకింగ్ వీడియోను రిలీజ్ చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pahalgam: కొలంబోలో పహల్గామ్ ఉగ్రవాదులు- చెన్నై నుంచి పారిపోయారా?

Jagan helicopter fiasco: జగన్ హెలికాప్టర్ ఇష్యూ- 10 వైకాపా కాంగ్రెస్ నేతలతో పాటు పది మంది అరెస్ట్

Heavy rains: ఏపీలో భారీ వర్షాలు: బాపట్లలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి

ఏపీకి రెడ్ అలెర్ట్ జారీ చేసిన ఏపీడీఎంఏ-ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

Bhagavad Gita: భగవద్గీత నుండి ప్రేరణ పొందిన రాబర్ట్ ఓపెన్ హైమర్.. అణు బాంబు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments