Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీరమల్లును వీరసింహారెడ్డి కలిశాడు ఎందుకంటే!

Webdunia
శుక్రవారం, 23 డిశెంబరు 2022 (19:22 IST)
balakrishna, pawan kalyan team
నటసింహం నందమూరి బాలకృష్ణతో పాటు వీరసింహారెడ్డి బృందం పవన్ కళ్యాణ్ సెట్స్‌లో కలిశారు. ఇది చిత్రయూనిట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. యుగాల కోసం ఒక ఫ్రేమ్ అంటూ కాప్షన్ కూడా పెట్టింది. నిజంగానే ఇద్దరు హేమాహేమీలు ఇలా కలవడం చాలా విశేషం. ఎందుకు కలిశారు అనేది పూర్తిగా వివరించక పోయినా హైదరాబాద్ శివారులో హరిహర వీరమల్లు, వీరసింహా రెడ్డి చిత్రాల షూటింగ్ పక్క పక్కనే జరుగుతున్నాయని తెలిసింది.
 
కానీ వీరిద్దరూ కలయిక ఫాన్స్‌కు ఫిదా చేసింది. ఇటీవలే బాలకృష్ణ అన్‌స్టాపబుల్ ప్రోగ్రాములో ప్రభాస్‌ని రప్పించారు. అదే తరహాలో పవన్ కళ్యాణ్‌ను రప్పించే పనిలో ఉన్నారని తెలిసింది. పవన్ వస్తే చాలా విషయాలు ఫ్యాన్స్ కు తెలియాలి. మరి సినిమా పరంగా, రాజకీయ పరంగా ఎటువంటి కొత్త సమాచారం వస్తుందోనని ఫిలింనగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నమో మిసైల్ కొట్టే దెబ్బకు పాకిస్తాన్ వరల్డ్ మ్యాప్‌లో కనబడదు: నారా లోకేష్

పాకిస్థాన్ జిందాబాద్ అనే వారి కాళ్లు నిర్ధాక్షిణ్యంగా విరగ్గొట్టాలి : సీఎం హిమంత

నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఆ 13 ఏళ్ల విద్యార్థి: 23 ఏళ్ల లేడీ టీచర్ షాకింగ్ న్యూస్

Pawan Kalyan: రైతన్నలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.. పవన్ కల్యాణ్ (video)

Aghori లేడీ కాదు, అవాక్కయ్యారా? చంచల్ గూడ జైలుకి అఘోరి శ్రీనివాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments