Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమలాపాల్‌పై కేసు..చెల్లదన్న కేరళ పోలీసులు.. ఏమైంది..?

Webdunia
బుధవారం, 28 ఆగస్టు 2019 (18:24 IST)
నాయక్ చిత్రంలో చెర్రీ సరసన నటించిన అందాల భామ అమలాపాల్ కొన్ని నెలల క్రితం ఓ వివాదంలో చిక్కుకున్న సంగతి విదితమే. అమలాపాల్ కేర‌ళ‌లో నివ‌సిస్తూ పుదుచ్చేరిలో నివాసం ఉంటున్నట్లుగా త‌ప్పుడు చిరునామా డాక్యుమెంట్ చూపి ల‌గ్జ‌రీ కారు కొన్న‌దంటూ ఆమెపై పలు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో ఆమె అరెస్ట్ అవుతుందనే వార్తలు కూడా వినిపించాయి. 
 
అంతేకాకుండా రూ.20 ల‌క్ష‌లు ఎగ్గొట్టి చ‌ట్ట వ్య‌తిరేక చ‌ర్య‌ల‌కు పాల్ప‌డిన అమ‌లాపాల్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ కిర‌ణ్ బేడి అప్ప‌ట్లో ఆదేశించారు. ఇదే అంశంపై సెక్షన్ 430 - 468 - 471 సెక్షన్ల కింద క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు న‌మోదు చేసారు. విచారణను పూర్తి చేసిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వివరాలను వెల్లడించారు. 
 
అయితే ఈ సంఘటన జరిగింది పుదుచ్చేరిలో అయితే కేసు ఫైల్ అయింది కేరళలో కాబట్టి ఇది మా ప‌రిధిలోకి రాదంటూ కేర‌ళ పోలీసులు కేసు కొట్టేసిన‌ట్టు తెలుస్తుంది. మొత్తానికి కేరళ పోలీసుల నైజం కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుందని నెటిజన్లు కామెంట్‌లు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

India: పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష-పరోక్ష దిగుమతులను నిషేధించిన భారత్

Sharmila: రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల భారంతో ఉంది-వైఎస్ షర్మిల

థూ.. ఏజెంట్ దూషించి ఇజ్జత్ తీశాడు .. ట్రాక్టర్‌కు నిప్పు పెట్టిన రైతు (Video)

Jagan: రోమ్ తగలబడుతుంటే ఏపీ సర్కారు నీరో చక్రవర్తిలాగా ప్రవర్తిస్తోంది-జగన్ ఎద్దేవా

Alekhya Reddy: కల్వకుంట్ల కవితతో అలేఖ్య రెడ్డి స్నేహం.. భావోద్వేగ పోస్టు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments