Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేనిక్కడే వుంటా రమ్మను అంటున్న సైంథవ్‌ (video)

Webdunia
బుధవారం, 25 జనవరి 2023 (13:24 IST)
Venkatesh-saidhav
వెంకటేష్‌ తాజా సినిమాకు సైంథవ్‌ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్‌ను ఈరోజు విడుదల చేశారు. దర్శకుడు శైలేష్‌ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా వెంకటేష్‌కు 75వ సినిమా. నీహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌పై రూపొందుతోంది. ఇందులో వెంకటేష్  నడచుకుంటూ బైక్‌ దగ్గరకు వస్తాడు. అక్కడ సీటుపై బాక్స్‌లో ఐస్‌లో వున్న ఓ ఇంజక్షన్‌ లాంటిది తీసి పట్టుకుని నడుచుకుంటూ వెళతాడు. ఒకచేత్తో గన్‌ కూడా వుంటుంది. అలా నడుచుకుంటూ వచ్చి ‘నేను ఇక్కడే వుంటాను. ఎక్కడికి వెళ్ళను. రమ్మను..’ అంటూ పలికే డైలాగ్‌తో ఎండ్‌ అవుతుంది. అతని ఎదురుగా కొందరు చనిపోయి వుంటారు. 
 
ఇలా సరికొత్తగా వున్న ఈ గ్లింప్‌ వెంకటేష్‌తో చేసిన యాక్షన్‌ సినిమాగా కనిపిస్తుంది. ఈ సినిమా ఈనెల 26నుంచి షూటింగ్‌ కంటెన్యూగా సాగనుంది. వెంకటేష్‌కు పాన్‌ ఇండియా సినిమాగా వుండబోతోంది. ఐదు భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతుంది.


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో రేషన్ కార్డు ఈకేవైసీ ఇంకా పూర్తి చేయలేదా?

పవన్ కుమారుడు మార్క్ స్కూలులో అగ్ని ప్రమాదం.. వారికి సత్కారం

స్వదేశాలకు వెళ్లేందుకు అక్రమ వలసదారులకు ట్రంప్ బంపర్ ఆఫర్!!

నైరుతి సీజన్‌లో ఏపీలో విస్తారంగా వర్షాలు ... ఐఎండీ వెల్లడి

గంగవ్వ మేకోవర్ మామూలుగా లేదుగా... సోషల్ మీడియాలో వైరల్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments