Webdunia - Bharat's app for daily news and videos

Install App

"మన్మథుడు-2"లో లవంగం పాత్రలో వెన్నెల కిషోర్

Webdunia
శనివారం, 30 మార్చి 2019 (14:47 IST)
అక్కినేని నాగార్జున నటించిన చిత్రం 'మన్మథుడు'. గతంలో వచ్చిన ఈ రొమాంటిక్ కామెడీ సూపర్ హిట్ సినిమా ఇది. ఈ చిత్రం సీక్వెల్‌ను ఇపుడు తీస్తున్నారు. నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని నాగార్జునే స్వయంగా అన్నపూర్ణా స్టూడియోస్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించనున్నారు. 
 
అయితే, నాగార్జున కెరీర్‌లో 'మన్మథుడు' ఎలాంటి హిట్ కిక్ ఇచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కామెడీ పరంగా సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అందించిన డైలాగులు సినిమాకు ప్లస్ అయ్యాయి. హాస్యబ్రహ్మ బ్రహ్మానందం కామెడీ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. 
 
మన్మథుడు చిత్రంలో లవంగం పాత్రలో బ్రహ్మానందం జీవించాడు. ఇపుడు ఆ పాత్రను యువ హాస్య నటుడు వెన్నెల కిషోర్ పోషించనున్నాడు. మరి బ్రహ్మనందాన్ని వెన్నెల కిషోర్ మెప్పించే విధంగా నటిస్తాడా... త్రివిక్రమ్‌‌ను తలపించే విధంగా రాహుల్ డైలాగులు ఉంటాయో లేదో వేచిచూడాల్సిందే. ఈ చిత్రం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేయండి మోడీజి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రపంచంలో ఆర్థికశక్తిగా మారుతున్న భారత్‌ను చూసి పాక్ తట్టుకోలేకపోతోందా?

EPFO: పీఎఫ్ ఖాతాను బదిలీ చేసే ప్రక్రియ మరింత సులభతరం

నీళ్లు ఆపేస్తే మోదీ శ్వాస ఆపేస్తాం .. ఉగ్రవాది హఫీజ్ పాత వీడియో వైరల్

IMD News: హైదరాబాద్-తెలంగాణ జిల్లాలకు గుడ్ న్యూస్.. ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments