Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రముఖ నేపథ్య గాయని వాణి జయరాం కన్నుమూత

Webdunia
శనివారం, 4 ఫిబ్రవరి 2023 (15:54 IST)
Vani Jayaram
ప్రముఖ నేపథ్య గాయని వాణి జయరాం (77)  చెన్నైలో నేడు తుదిశ్వాస విడిచారు. ఇటీవల ఆమెకు పద్మభూషణ్ పురస్కారం ప్రకటించింది ప్రభుత్వం. దక్షిణాది భాషల్లో 10 వేల పాటలు పాడిన వాణీ జయరాం దక్షిణ భారతదేశానికి చెందిన సినిమా నేపథ్యగాయకురాలు. ఆమె 1971లో తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఐదు దశాబ్దాలుగా కొనసాగిస్తున్నారు. ఆమె సుమారు వేయి సినిమాలలో 20000 పాటలకు నేపధ్యగానం చేశారు. అదేకాకుండా వేల సంఖ్యలో భక్తి గీతాలను కూడా పాడారు.
 
వాణి జయరాం తమిళనాడు వేలూరులో 1945  నవంబర్  30న జన్మించారు. తొలిసారి ఆల్ ఇండియా రేడీయోలో ఆలపించారు. పెళ్లి అయ్యాక భర్త జయరాం సపోర్ట్‌తో కర్నాటక, హిందుస్థానీ సంగీతం నేర్చుకున్నారు. వాణీ జయరామ్ భర్తగారు జయరామ్ 2018లో మరణించారు. వాణి జయరాం మృతి పట్ల తెలుగు చలచిత్ర సంగీత అసోసియేషన్ సంతాపం తెలిపింది. సంగీత దర్శకుడు కోటి ఆమె ఆత్మకు శాంతి కలగాలని నివాళి అర్పించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి స్వల్ప అస్వస్థత.. ఏమైందంటే? (video)

ఆలయంలోకి వచ్చాడని దళిత యువకుడిని నగ్నంగా ఊరేగించారు.. ఎక్కడ?

WAVES సమ్మిట్‌- ఏపీకి ఏఐ సిటీ.. రూ.10వేల కోట్లతో డీల్ కుదిరింది

AP: ఏపీలో మే 6 నుంచి జూన్ 13 వరకు ఆన్‌లైన్ ఎంట్రన్స్ పరీక్షలు

India: పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష-పరోక్ష దిగుమతులను నిషేధించిన భారత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments