Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహ్లీ పాత్రను నేను తప్ప ఎవరూ చేయలేరు... రౌడీ హీరో (video)

Webdunia
శనివారం, 3 సెప్టెంబరు 2022 (17:53 IST)
లైగర్ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'జనగణమన', శివ నిర్వాణ దర్శకత్వంలో సమంతతో కలిసి 'ఖుషి' సినిమా చేస్తున్నాడు. తాజాగా విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. త్వరలోనే తాను విరాట్ కోహ్లీ బయోపిక్‌లో నటిస్తానని చెప్పాడు. 
 
ఇప్పటికే ధోనీ బయోపిక్‌ను సుశాంత్ రాజ్ పుత్‌తో తీశారని, అందువల్ల కోహ్లీ బయోపిక్‌లో నటించాలనుకుంటున్నట్లు విజయ్ దేవరకొండ తెలిపాడు. కోహ్లీ పాత్రను తాను తప్ప ఎవరూ చేయలేరని ఈ రౌడీ హీరో అంటున్నాడు. 
 
మరోవైపు ఆసియా కప్‌లో భాగంగా విజయ్ దేవరకొండ భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ కోసం క్రికెట్ మైదానంలో యాంకర్‌గా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. విజయ్, ఇర్ఫాన్ బస్సులో ఉన్న ఫోటో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. విజయ్ తన సినిమా లైగర్ ప్రమోషన్‌లో భాగంగా ఆసియా కప్‌లో పాల్గొన్నాడు.  
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pahalgam Terrorist Attack కుల్గాంలో ఎన్‌కౌంటర్: పెహల్గాం ఉగ్రవాదులేనా?

టర్కీలో భూకంపం... ప్రాణభయంతో పరుగులు తీసిన ప్రజలు

హైకోర్టు తలుపుతట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఎందుకు?

ప్రధాని మోడి వెనుక ప్రపంచ నాయకులు: టెర్రరిస్టుల ఫ్యాక్టరీ పీచమణిచే సమయం వచ్చేసిందా?

చీటింగ్ కేసులో లేడీ అఘోరీకి పదేళ్ల జైలుశిక్ష తప్పదా? అడ్వకేట్ ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments