Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూరీ జగన్నాథ్ - విజయ్ దేవరకొండ కొత్త ప్రాజెక్టు ఇదే

Webdunia
మంగళవారం, 29 మార్చి 2022 (16:32 IST)
సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, డైనమిక్ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో సరికొత్త ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది. "జనగణమన" (జేజీఎం) అనే టైటిల్‌తో ఈ సినిమా ఓపెనింగ్ మంగళవారం ప్రారంభమైంది. పూరీ కనెక్స్ట్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై నిర్మాణం జరుపుకోనుంది. ముంబైలో ఈ చిత్రం ప్రారంభం కోసం హీరో విజయ్ దేవరకొండ హెలికాఫ్టర్‌లో రాగా అప్పటికే అక్కడ సిద్ధంగా ఉ్న ఆర్మీ కమాండ్ వాహనంలో ఎక్కి అందరికీ అభివాదం చేశాడు. 
 
ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమంలో విజయ్ దేవరకొండతో పాటు పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్, వంశీ పైడిపల్లి, తదితరులు పాల్గొన్నారు. నిజానికి 'జనగణమన' చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీయాలని భావించారు. కానీ, అది సాధ్యపడకపోవడంతో ఇపుడు విజయ్ దేవరకొండతో తెరకెక్కిస్తున్నారు.
 
ఈ పాన్ ఇండియా క్రేజీ ప్రాజెక్టు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ మలయాళ భాషల్లో రూపుదిద్దుకోనుంది. వచ్చే యేడాది ఆగస్టు 3వ తేదీన విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నలుగురు పిల్లలకు తండ్రి.. ప్రియురాలికి పెళ్లి నిశ్చమైందని యాసిడ్ దాడి.. ఎక్కడ?

RK Roja: ఆర్కే రోజాపై భూ ఆక్రమణ ఫిర్యాదులు.. టీడీపీని ఆశ్రయించిన బాధితులు

Vijaysai Reddy: తిరుమల దర్శనం.. మొక్కులు- బీజేపీలో చేరనున్న విజయ సాయిరెడ్డి? (video)

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి స్వల్ప అస్వస్థత.. ఏమైందంటే? (video)

ఆలయంలోకి వచ్చాడని దళిత యువకుడిని నగ్నంగా ఊరేగించారు.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments