Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో విష్ణు విశాల్‌కు షాక్ : మూడు అరబ్ దేశాల్లో ఎఫ్ఐఆర్ నిషేధం

Webdunia
శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (10:18 IST)
కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ నటించిన తాజా చిత్రం "ఎఫ్ఐఆర్". శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా తమిళం, తెలుగు భాషల్లో విడుదలైంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొనివున్నాయి. ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ చేసిన "ఎఫ్ఐఆర్‌"కు మూడు అరబ్ దేశాలు తేరుకోలేని షాకిచ్చాయి. 
 
కువైట్, మలేషియా, ఖతార్ దేశాలు ఈ చిత్రాన్ని విడుదల చేయకుండా నిషేధం విధించాయి. ఈ విషయాన్ని విష్ణు విశాల్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. సినిమాలోని కంటెంట్ కారణంగా ఆయా దేశాల్లో విడుదల చేసేందుకు ఆ దేశాల సెన్సార్ బోర్డును అనుమతి నిరాకరించినట్టు సమాచారం. 
 
కాగా, ఈ చిత్రంలో విష్ణు విశాల్, మంజిమా మోహన్, రైజా విల్సన్, రెబా మోనికా జాన్, గౌతం మీనన్ వాసుదేవ్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఇందులో విష్ణు విశాల్ మోస్ట్ వాంటెడ్ యువకుడిగా నటించగా, గౌతం మీనన్ ప్రధానమంత్రినికి జాతీయ భద్రతా సలహాదారుడి పాత్రలో నటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

India: పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష-పరోక్ష దిగుమతులను నిషేధించిన భారత్

Sharmila: రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల భారంతో ఉంది-వైఎస్ షర్మిల

థూ.. ఏజెంట్ దూషించి ఇజ్జత్ తీశాడు .. ట్రాక్టర్‌కు నిప్పు పెట్టిన రైతు (Video)

Jagan: రోమ్ తగలబడుతుంటే ఏపీ సర్కారు నీరో చక్రవర్తిలాగా ప్రవర్తిస్తోంది-జగన్ ఎద్దేవా

Alekhya Reddy: కల్వకుంట్ల కవితతో అలేఖ్య రెడ్డి స్నేహం.. భావోద్వేగ పోస్టు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments