Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయి ధరమ్ తేజ్ తెచ్చిన‌ గుడ్ న్యూస్ ఏమిటి!

Webdunia
శనివారం, 26 మార్చి 2022 (19:22 IST)
Sai Dharam Tej
ఇటీవ‌లే బైక్ ప్ర‌మాదానికి గుర‌యి కోమాలో కొంత‌కాలం వుండి కోలుకున్న హీరో సాయి ధరమ్ తేజ్ ఎట్ట‌కేల‌కు గుడ్ న్యూస్ అంటూ వీడియో ద్వారా తెలియ‌జేశాడు. ఈ వీడియోలో అభిమానులకు, తనను ఆసుపత్రిలో చేర్పించిన వ్యక్తికి, మెడికవర్, అపోలో ఆసుపత్రి వైద్యులకు, ఇంకా కుటుంబ సభ్యులకు, పవన్, చిరులకు థ్యాంక్స్ చెప్పారు తేజ్. అంతేకాదు ఈ నెల 28న తన కొత్త సినిమా ప్రారంభం అవుతుందని, దానిని సుకుమార్, బాబీ నిర్మిస్తారని వెల్లడించారు. వీడియో కాస్త నీర‌సంగా వున్నా కోలుకున్న‌ట్లు క‌నిపిస్తున్నాడు.
 
అంత‌కుముందే కొన్ని ఫొటోలు పెట్టి అభిమానుల‌కు తెలియ‌జేశాడు. కానీ ఏవో అనుమాన‌లు కొంద‌రికి వ‌చ్చాయి. అందుకే వీడియో ద్వారా ఈరోజు బ‌య‌ట‌కు వ‌చ్చాడు.  సెప్టెంబర్ నెల‌లో ప్ర‌మాదానికి గురైన సాయి ధరమ్  దగ్గరలోని మెడికవర్ ఆసుపత్రికి, ఆ తరువాత అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించిన విష‌యం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుమలలో షార్ట్ సర్క్యూట్‌తో అగ్నికి ఆహుతి అయిన కారు (video)

తండ్రి చనిపోయినా తల్లి చదివిస్తోంది.. చిన్నారి కంటతడి.. హరీష్ రావు భావోద్వేగం (video)

ఏపీ లిక్కర్ కేసు: సిట్ విచారణకు హాజరైన వైసీపీ నేత మిథున్ రెడ్డి

తండ్రి మృతదేహం ముందే ప్రియురాలి మెడలో తాళి కట్టిన కుమారుడు (వీడియో)

కాలేజీ బిల్డింగ్ మీద నుంచి దూకేసిన విద్యార్థిని.. కారణం ఏంటి? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

తర్వాతి కథనం
Show comments