Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఖిల్ - వెంకీ మూవీ ప్రారంభం ఎప్పుడు..?

అక్కినేని అఖిల్ న‌టించిన అఖిల్, హ‌లో సినిమాలు ఆశించిన స్ధాయిలో ఆక‌ట్టుకోక‌పోవ‌డంతో... ఈసారి ఖ‌చ్చితంగా విజ‌యం సాధించాల‌నే ప‌ట్టుద‌ల‌తో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. బి.వి.ఎస్.ఎన్.ప్ర‌సాద్

Webdunia
శనివారం, 16 జూన్ 2018 (21:01 IST)
అక్కినేని అఖిల్ న‌టించిన అఖిల్, హ‌లో సినిమాలు ఆశించిన స్ధాయిలో ఆక‌ట్టుకోక‌పోవ‌డంతో... ఈసారి ఖ‌చ్చితంగా విజ‌యం సాధించాల‌నే ప‌ట్టుద‌ల‌తో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. బి.వి.ఎస్.ఎన్.ప్ర‌సాద్ నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ రెండు నెలల పాటు యుకెలో జరుగనుందన్న విషయం తెలిసిందే. అయితే... ఈ నెల మొదటి వారంలోనే ఈ సినిమా షూటింగ్ అక్కడ జరగాల్సి ఉండగా వీసా కారణాల వల్ల వాయిదా పడింది.
 
ఇప్పుడు ఈ చిత్రం ఈ నెల 20 నుండి రెగ్యులర్ షూటింగ్‌ను జరుపుకోనుంది. ఈ షెడ్యూల్‌తో 70 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకోనుంది. ఈ సినిమాకి  మిస్టర్ మజ్నుఅనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నఈ సినిమాలో అఖిల్ సరసన నిధి అగర్వాల్ నటిస్తుంది. ఈ చిత్రాన్ని అక్టోబర్ నెలలో దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువ‌చ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాపై అక్కినేని అభిమానులు చాలా ఆశ‌లు పెట్టుకున్నారు. మ‌రి... ఈ సినిమా అయినా అఖిల్‌కి విజ‌యాన్ని అందిస్తుంద‌ని ఆశిద్దాం!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments