Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిన్న‌టి నుంచి గుళ్లూగోపురాలు చుట్టూ తిరుగుతున్న‌ వ‌ర్మ..‌. ఏమైంది..?

Webdunia
శుక్రవారం, 19 అక్టోబరు 2018 (15:31 IST)
సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఎప్పుడూ ఏదో ర‌కంగా వార్త‌ల్లో ఉంటుంటారు. ఎన్టీఆర్ బ‌యోపిక్ తీస్తాన‌ని గ‌తంలో ప్ర‌క‌టించి సంచ‌ల‌నం సృష్టించారు. ఆ త‌ర్వాత ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ అని టైటిల్ కూడా ఎనౌన్స్ చేసారు. తెలుగుదేశం నాయ‌కులు ఫైర్ అవ్వ‌డంతో వ‌ర్మ ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాని ప‌క్క‌న పెట్టి నాగార్జున‌తో ఆఫీస‌ర్ సినిమా చేసాడు.
 
ఆ త‌ర్వాత ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ గురించి మాట్లాడ‌క‌పోవ‌డంతో ఇక ఈ సినిమాని తీయ‌డం ఆపేసాడ‌నుకున్నారు. కానీ.. వ‌ర్మ ఎప్పుడు ఎలా ప్ర‌వ‌ర్తిస్తాడో... ఏ సినిమా ఎనౌన్స్ చేస్తాడో ఊహించ‌డం క‌ష్టం. ఇంకా చెప్పాలంటే ఆయన చ‌ర్య‌లు ఊహాతీతం. నిన్నా, ఈ రోజు వ‌ర్మ చేసింది చూస్తే ఎవ‌రైనా ఇదే చెబుతారు. 
 
ఇంత‌కీ ఏం చేసాడంటే... దేవుడంటే న‌మ్మ‌కం లేద‌నే వ‌ర్మ నిన్న‌టి నుంచి గుళ్లూగోపురాలు చుట్టూ తిరుగుతున్నాడు. నాగార్జున‌తో గోవిందా గోవింద అనే సినిమా తీసిన‌ప్పుడు కూడా వెంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకోని వ‌ర్మ ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విష‌యంలో దేవుడిని ద‌ర్శించుకోవ‌డం హాట్ టాపిక్ అయ్యింది. ఈ సినిమా రిలీజ్ అయ్యే లోపు ఇంకెన్ని సిత్రాలు చూపిస్తాడో..?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత తాత్కాలిక ఆనందాన్ని శాశ్వత దుఃఖంతో భర్తీ చేస్తాం : పాకిస్థాన్

Operation Sindoor: ఆపరేషన్ సింధూర్‌ను నడిపింది ఇద్దరు మహిళలే.. తాట తీస్తాం? (video)

భారత్ పాక్ సైనిక సంఘర్షణ ప్రపంచం భరించలేదు : ఐక్యరాజ్య సమితి

ఆపరేషన్ సింధూర్: దేశ వ్యాప్తంగా రాజకీయ నేతల హర్షం.. రాహుల్ ప్రశంసలు

భారత నుంచి చుక్కనీరు పోనివ్వం... అన్నీ మేమే వాడుకుంటాం : ప్రధాని మోడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments