Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీదేవి దేశానికి ఏం చేశారనీ... త్రివర్ణపతాకం ఉంచారు : రాజ్‌థాక్రే

సినీ నటి శ్రీదేవి అంతిమయాత్రలో ఆమె భౌతికకాయంపై జాతీయ జెండా ఉంచడంపై మహారాష్ట్ర నవ నిర్మాణ్ పార్టీ అధినేత రాజ్ థాక్రే తీవ్ర అభ్యతరం వ్యక్తం చేశారు. ఆమె దేశానికి ఏం చేశారనీ, ఆమె భౌతికకాయంపై ఎందుకు త్రివర

Webdunia
సోమవారం, 19 మార్చి 2018 (10:46 IST)
సినీ నటి శ్రీదేవి అంతిమయాత్రలో ఆమె భౌతికకాయంపై జాతీయ జెండా ఉంచడంపై మహారాష్ట్ర నవ నిర్మాణ్ పార్టీ అధినేత రాజ్ థాక్రే తీవ్ర అభ్యతరం వ్యక్తం చేశారు. ఆమె దేశానికి ఏం చేశారనీ, ఆమె భౌతికకాయంపై ఎందుకు త్రివర్ణ పతాకం ఉంచారనీ ఆయన ప్రశ్నించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఆమె భౌతికకాయంపై త్రివర్ణపతాకం ఎందుకు ఉంచారు. అధికార లాంఛనాలతో ఎందుకు అంత్యక్రియలు నిర్వహించారు. అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఈ అంశంపై బీజేపీ రాద్దాంతం చేసేది. మీడియా సైతం ఈ విషయంలో నోరుమెదపకపోవటం విడ్డూరంగా ఉంది. శ్రీదేవి గొప్పనటిగా అందరికీ అభిమానం ఉందనీ, కానీ, దేశానికి ఏం చేశారో కూడా చెప్పాల్సిన అవసరం కూడా ఉందని రాజ్‌థాక్రే ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Beer : రూ.10వేల కోసం ప్రాణం పోయింది- ఏడాది క్రితమే పెళ్లి.. 8 రోజుల బిడ్డ కూడా?

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments