Webdunia - Bharat's app for daily news and videos

Install App

యష్-చెర్రీ కలిసిన వేళ..

Webdunia
సోమవారం, 9 డిశెంబరు 2019 (10:56 IST)
కేజీఎఫ్ సినిమాలో రాఖీ బాయి‌గా రఫ్పాడించిన యష్‌కు సెన్సేషన్ ఆఫ్ సౌత్ ఇండియా అవార్డు లభించింది. బిహైండ్‌వుడ్స్ ఈ అవార్డుతో యష్‌ను సత్కరించింది. ఈ అవార్డును ప్రముఖ క్రికెటర్ డ్వేన్ బ్రాన్‌ ఈ అవార్డును యష్‌‌కు అందజేసాడు. 
 
ఈ ప్రోగ్రామ్‌కు రామ్ చరణ్‌తో పాటు విజయ్ దేవరకొండ‌తో పాటు మలయాళ ప్రేమమ్ ఫేమ్ నివిన్ పాల్ హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో స్టార్ హీరోలందరు ఒకరినొకరు ఆప్యాయంగా  పలకరించుకున్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్‌తో యష్ ప్రత్యేకంగా భేటి అయ్యారు. ఈ సందర్భంగా వీళ్లిద్దరి మధ్య తమ సినిమాలకు సంబంధించిన విషయాలు చర్చకు వచ్చినట్టు సమాచారం.
 
ప్రస్తుతం రామ్ చరణ్.. రాజమౌళి దర్శకత్వంలో ''ఆర్ఆర్ఆర్'' సినిమా చేస్తున్నాడు. మరోవైపు యష్‌ హీరోగా నటించిన ''కేజీఎఫ్ 2'' సినిమా వచ్చే యేడాది విడుదల కానుంది. మొత్తానికి రామ్ చరణ్. యష్‌ల కలయిక అటు శాండిల్ వుడ్, ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణానది ఒడ్డున భారీ క్రీడా నగరం.. పెదలంక - చిన్నలంక గ్రామాల పరిసరాల్లో..?

హైదరాబాద్‌లో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌: కాగ్నిజెంట్‌తో సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ భాగస్వామ్యం

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments