Webdunia - Bharat's app for daily news and videos

Install App

రంగస్థలం పాటకు వర్మ కితాబు.. యేరు సెనగ కోసం మట్టిని తవ్వితే.. (వీడియో)

రామ్‌ చరణ్ తేజ్, సమంత, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న ''రంగస్థలం'' సినిమాపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఈ సినిమా ట్రైలర్ బాగుందని వర్మ కితాబిచ్చారు. అలాగే తాజాగా విడుదల

Webdunia
బుధవారం, 14 ఫిబ్రవరి 2018 (11:20 IST)
రామ్‌ చరణ్ తేజ్, సమంత, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న ''రంగస్థలం'' సినిమాపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఈ సినిమా ట్రైలర్ బాగుందని వర్మ కితాబిచ్చారు. అలాగే తాజాగా విడుదలైన పాట ఈ సినిమా స్థాయిని పెంచిందని.. తెలిపారు. పాటకు లిరిక్స్ అందించిన బోస్‌కు మిలియన్ ఛీర్స్ అంటూ వర్మ ట్వీట్ చేశారు. దేవీశ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. 
 
అందమైన పల్లెటూరి కుర్రాడు తన మనసుకు నచ్చిన అమ్మాయిని చూస్తు పాడుకుంటున్నట్లు ఉన్న ఈ పాట యూట్యూబ్‌లో వైరల్ అవుతుంది. ఇక ఈ చిత్రంలో సమంత రామలక్ష్మిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ''యేరు సెనగ కోసం మట్టిని తవ్వితే.. ఏకంగా తగినిల లంకె బిందెలాగా ఎంత సక్కగున్నావే లచ్చిమి..'' అంటూ సాగే పాట యూత్‌ను, మెగా ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం మార్చి 30న విడుదల కానున్న సంగతి తెలిసిందే. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఆ పని చేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతాం : పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

Mock Drills: సివిల్ మాక్ డ్రిల్స్‌పై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన- శత్రువులు దాడి చేస్తే?

ఇదిగో ఇక్కడే వున్నారు పెహల్గాం ఉగ్రవాదులు అంటూ నదిలో దూకేశాడు (video)

పాకిస్థాన్ మద్దతుదారులపై అస్సాం ఉక్కుపాదం : సీఎం హిమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments