Webdunia - Bharat's app for daily news and videos

Install App

నల్లద్దాలు.. మాసినగెడ్డం... తలకు టోపీ... బాబా వేషంలో వచ్చి డీజే చూసిన హీరో

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అందాలతార పూజా హెగ్డే జంటగా హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన తాజా చిత్రం "డీజే.. దువ్వాడ జగన్నాథం". ఈ చిత్రం ఈనెల 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్

Webdunia
సోమవారం, 26 జూన్ 2017 (10:54 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అందాలతార పూజా హెగ్డే జంటగా హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన తాజా చిత్రం "డీజే.. దువ్వాడ జగన్నాథం". ఈ చిత్రం ఈనెల 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే, ఈ చిత్రాన్ని విడుదల రోజే తిలకించాలని టాలీవుడ్ యువ హీరో ఒకరు భావించారు.
 
అయితే, హీరోగా వెళితే అభిమానులు గోలగోల చేస్తారని భావించిన ఆ హీరో మారు వేషం వేశాడు. తలకు టోపీ, కళ్ళకు నల్లద్దాలు, మాసిగెడ్డంతో అచ్చం బాబాలా థియేటర్‌కు వచ్చి... సినిమాను హాయిగా చూసి వెళ్లాడు. ఇందుకు సంబంధించి ఓ ఫోటోను షేర్ చేసి ఈ విష‌యాన్ని వెల్లడించాడు రాజ్ త‌రుణ్. ఇప్పుడు ఆ విష‌యం తెలుసుకున్న అమ‌లాపురం ప్ర‌జ‌లు ఆశ్చ‌ర్యానికి గుర‌వుతున్నారు.
 
ఇటీవ‌ల "అంధ‌గాడు" సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన రాజ్ త‌రుణ్ ప్రస్తుతం అమలాపురం పరిసరాల్లో ఓ సినిమా షూటింగ్ చేస్తున్నాడు. దీంతో అమలాపురంలోని ఓ థియేటర్‌లో ఈ చిత్రాన్ని రాజ్ తరుణ్ వీక్షించాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments