ఏమి వండినా పక్కింటావిడ ఇచ్చింది అని చెప్తాను...

Webdunia
శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (20:20 IST)
తండ్రి: ఏంట్రా సుధాకర్ భోజనం నిలబడి తింటున్నావ్?
కొడుకు: భార్య సంపాదిస్తుంటే కూర్చుని తింటున్నానని మీరు తిట్టారుగా... అందుకే నిలబడి తింటున్నాను.
 
2.
టీచర్: చింటూ... ఇలాంటి లెక్కలు చేస్తే మెదడు పదునెక్కుతుందని చెప్పానా... మరి ఎందుకు చేసుకురాలేదురా?
చింటూ: మెదడు పదునెక్కితే కోసుకుంటుందేమోనని భయపడి చేయలేదు టీచర్.
 
3.
లత: మీ ఆయన నువ్వు ఏం కూర చేసినా లొట్టలేసుకుని తినేస్తారంట... ఏంటి రహస్యం?
సుమ: ఏమీలేదు... నేను ఏమి వండినా పక్కింటావిడ ఇచ్చింది అని చెప్తాను. అంతే...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతిపై విషం చిమ్మడమే గొడ్డలి పార్టీ విధానం : నక్కా ఆనందబాబు

వియత్నానం పడవ ప్రమాద మృతులను స్వస్థలాలకు తరలించండి : ఏపీ సీఎం చంద్రబాబు

కర్నాటక రవాణా శాఖామంత్రికి షాకిచ్చిన కండక్టర్

ముద్దుల్లో ఏకంగా ప్రపంచ రికార్డును నెలకొల్పిన బ్రెజిల్ ప్రేమజంట

నాన్న, నాన్నమ్మ ప్రవర్తన నచ్చలేదు.. అందుకే చనిపోతున్నా... విద్యార్థిని ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Acidity, అసిడిటీ తగ్గించుకోవడానికి చిట్కాలు

బీపీ, మధుమేహం వున్నవారు చియా సీడ్స్ నీటితో సేవిస్తే...?

పన్నీర్ తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందా? అదసలు ఆరోగ్యకరమేనా?

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీళ్లు తాగరాదు, ఎందుకు?

ఈ ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ చర్మం కాంతివంతం

తర్వాతి కథనం
Show comments