Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీ మేకప్ తగలయ్యా... గుర్తుపట్టలేకపోయా...

54 యేళ్ళ ఓ మహిళ గుండె జబ్బుతో ఆస్పత్రిలో చేరింది. ఆపరేషన్ జరిగే సమయంలో దాదాపు ఆమె మృత్యువు అంచుల వరకు వెళ్లింది. అప్పుడు, దేవుడిని "నా సమయం అయిపోయిందా? అని అడిగింది.

Webdunia
బుధవారం, 29 నవంబరు 2017 (13:02 IST)
యాభై పదులు దాటిన ఓ యేళ్ళ ఓ మహిళ గుండె జబ్బుతో ఆస్పత్రిలో చేరింది. ఆపరేషన్ జరిగే సమయంలో దాదాపు ఆమె మృత్యువు అంచుల వరకు వెళ్లింది. అప్పుడు, దేవుడిని "నా సమయం అయిపోయిందా? అని అడిగింది. 
 
"దేవుడు : "లేదు, ఇంకా 30 యేళ్ళ ఆయుష్సు వుంది" అని చెప్పాడు. 
 
ఆ మహిళ కోలుకున్న తర్వాత హాస్పిటల్లొనే ఉండి మేకప్ చేసుకుంది. దీంతో మరింత చిన్నపిల్లలా మారిపోయింది. 
చివరికి ఆమె హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికివెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా ఒక ట్రక్ ఢీకొట్టి చనిపోయింది.

దేవుడి వద్దకు వెళ్లాక... "ఓ దేవా! నాకు ఇంకా 30 యేళ్లు ఆయుష్సు ఉందికదా! మరి ట్రక్ క్రిందపడి చనిపోకుండా ఎందుకు కాపాడలేదు?" 
 
దేవుడు : "నీ మేకప్ తగలెయ్య నేను నిన్ను గుర్తు పట్టలేకపోయాను అందుకే పోయావు". 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments