Webdunia - Bharat's app for daily news and videos

Install App

తరుణ్ భాస్కర్ "ఈ నగరానికి ఏమైంది" ట్రైలర్...

ప్రముఖ నిర్మాత సురేష్ బాబు సొంత బ్యానర్ సురేష్ ప్రొడక్షన్స్‌పై నిర్మిస్తున్న చిత్రం "ఈ నగరానికి ఏమైంది". 'పెళ్లిచూపులు' చిత్ర ఫేం తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ట్రైలర్‌ ఆదివారం విడుదలైంది

Webdunia
ఆదివారం, 10 జూన్ 2018 (15:59 IST)
ప్రముఖ నిర్మాత సురేష్ బాబు సొంత బ్యానర్ సురేష్ ప్రొడక్షన్స్‌పై నిర్మిస్తున్న చిత్రం "ఈ నగరానికి ఏమైంది". 'పెళ్లిచూపులు' చిత్ర ఫేం తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ట్రైలర్‌ ఆదివారం విడుదలైంది. 'నీ గ్యాంగ్‌తో థియేట‌ర్‌కు రా చూసుకుందాం' అనే ఆసక్తికర ఉప శీర్షికతో ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.
 
ఈ ట్రైలర్‌లో హైదరాబాద్ యాసతో కూడిన డైలాగ్‌లు అలరిస్తున్నాయి. నలుగురు స్నేహితుల మధ్య జరిగే కథగా ఈ సినిమా ఉండనుంది. యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌గా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాకు వివేక్‌ సాగర్‌ సంగీతమందిస్తున్నారు.
 
'మనం కూడా ఈ సాయంత్రం మధ్యపానంలో మునిగి తేలాల్సిందే' అంటూ ఈ ట్రైలర్‌లో ఓ డైలాగ్‌ వదిలారు. అలాగే, 'ఈరోజు ఆఫీస్‌కి ఎందుకుపోలే' అని ఒకరు అడగగా, 'నాగుల పంచమి ఇయ్యాల' అని ఓ నటుడు సమాధానం ఇస్తున్నాడు. ఈ ట్రైలర్‌ను మీరూ చూసి ఆనందించండి. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రపంచ మహా సభలకు తెలుగు ప్రజలు తరలి రావాలి : కేంద్ర మంత్రి పెమ్మసాని

సింధు జలాలను నిలుపుతూ భారత్ చేపట్టే నిర్మాణాలను పేల్చేస్తాం : పాక్ మంత్రి వార్నింగ్!!

ఇన్‌స్టాలో ఫాలోయర్స్ తగ్గారని ఇన్‌ప్లుయెన్సర్ ఆత్మహత్య (Video)

భారత నేవీ త్రిశూల శక్తి - సముద్రంపై - నీటి కింద - అలల మీద...

ఉగ్రవాదులు - అండగా నిలిచేవారు మూల్యం చెల్లించుకోక తప్పదు : ప్రధాని మోడీ వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments