Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఘట్టమేదైనా.. పాత్ర ఏదైనా.. నేనున్నానంటున్న "జై లవ కుశ" (Trailer)

జూ.ఎన్టీఆర్ హీరోగా, బాబీ దర్శకత్వంలో హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాతగా తెరకెక్కిన చిత్రం "జై లవ కుశ". ఈ చిత్రం ఆడియో, థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ వేడుక ఆదివారం రాత్రి జరిగింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ జై

Webdunia
సోమవారం, 11 సెప్టెంబరు 2017 (06:01 IST)
జూ.ఎన్టీఆర్ హీరోగా, బాబీ దర్శకత్వంలో హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాతగా తెరకెక్కిన చిత్రం "జై లవ కుశ". ఈ చిత్రం ఆడియో, థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ వేడుక ఆదివారం రాత్రి జరిగింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ జై, ల‌వ‌, కుశ అనే మూడు విభిన్న పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నాడు. ఘట్టమేదైనా.. పాత్ర ఏదైనా.. నేనున్నానంటున్న హీరో చెప్పిన డైలాగ్ అదిరిపోయేలా ఉంది.
 
ఈ పాత్రలకు సంబంధించిన టీజ‌ర్స్ విడుద‌ల చేసిన చిత్ర యూనిట్ ఆదివారం ట్రైల‌ర్‌‌ను రిలీజ్ చేసింది. ఇప్ప‌టికే యాట్యూబ్‌లో సాంగ్స్ హ‌ల్ చ‌ల్ చేస్తుండ‌గా, తాజాగా విడుదలైన ట్రైల‌ర్ సినిమాపై భారీ అంచ‌నాలు పెంచింది. ఈ చిత్రం ఖచ్చితంగా మంచి విజయాన్ని సాధిస్తుందన్న నమ్మకంతో చిత్ర యూనిట్ ఉంది. 
 
కాగా, ఇందులో రాశీ ఖ‌న్నా, నివేదా థామ‌స్ క‌థానాయిక‌లుగా న‌టించారు. దేవిశ్రీ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ఈ చిత్రం ట్రైలర్ విడుదలైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్‌లో సంచలనం సృష్టించింది. ఇప్పటికే 2,630,646 మంది నెటిజన్లు ఈ వీడియోను వీక్షించగా, 125 వేల మంది ఈ వీడియోను లైక్ చేయగా, ఆరు వేల మంది డిజ్‌లైక్ చేశారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

India: పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష-పరోక్ష దిగుమతులను నిషేధించిన భారత్

Sharmila: రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల భారంతో ఉంది-వైఎస్ షర్మిల

థూ.. ఏజెంట్ దూషించి ఇజ్జత్ తీశాడు .. ట్రాక్టర్‌కు నిప్పు పెట్టిన రైతు (Video)

Jagan: రోమ్ తగలబడుతుంటే ఏపీ సర్కారు నీరో చక్రవర్తిలాగా ప్రవర్తిస్తోంది-జగన్ ఎద్దేవా

Alekhya Reddy: కల్వకుంట్ల కవితతో అలేఖ్య రెడ్డి స్నేహం.. భావోద్వేగ పోస్టు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments