Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగుళూరురో 10 మంది సౌతాఫ్రికా పౌరులు అదృశ్యం

Webdunia
శుక్రవారం, 3 డిశెంబరు 2021 (15:21 IST)
దేశంలో కరోనా వేరియంట్లలో ఒకటైన ఒమిక్రాన్ వైరస్ చాపకింద నీరులా వ్యాపిస్తుంది. ఈ వైరస్ సౌతాఫ్రికాలో తొలిసారి వెలుగు చూసింది. ఆ తర్వాత బెంగుళూరులో తొలిసారి ఈ కేసులు నమోదమయ్యాయి. ఇపుడు దేశవ్యాప్తంగా 40 అనుమానిత ఒమిక్రాన్ రోగులను గుర్తించారు. వీరిలో 28 మంది మహారాష్ట్రలోనూ 12 మంది ఢిల్లీలో ఉన్నారు. వీరందరినీ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో గత నెల 12 నుంచి 22వ తేదీల మధ్య బెంగుళూరుకు వచ్చిన 10 మంది సౌతాఫ్రికా వాసులు ఆచూకీ తెలియడం లేదు. వారు మొబైల్స్ కూడా స్విచాఫ్ చేసివున్నాయి. వీరి ఆచూకీ తెలుసుకునేందుకు కర్నాటక ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ వ్యక్తుల ఆచూకీ గుర్తించేందుకు పోలీసుల సహకారం తీసుకుంటున్నారు. అదేసమయంలో నవంబరు 22వ తేదీ నుంచి అన్ని ఎయిర్‌పోర్టుల్లో గట్టి నిఘా సారించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments